• December 10, 2025
  • 78 views
యువతితో సహజీవనం.. చంపిన వ్యక్తి అరెస్ట్

జనం న్యూస్‌ 10 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో కొట్టి చంపి పరారైన వ్యక్తిని పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి…

  • December 10, 2025
  • 81 views
’54 వేల సంతకాల సేకరణ

జనం న్యూస్‌ 10 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం నియోజకవర్గంలో 54 వేల మంది సంతకాలు సేకరణ చేసినట్లు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన నివాసంలో మీడియాతో…

  • December 9, 2025
  • 88 views
సర్పంచ్ అభ్యర్థి కి ఆర్థిక సాయం..!

జనంన్యూస్. 09.సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని హుసేన్నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జిల్లా మల్లేష్ కు నిజామాబాదు రురల్ కాంగ్రెస్ యువజన నాయకుడు ఉమ్మాజి నరేష్ 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసారు.

  • December 9, 2025
  • 81 views
రేపు విధ్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్, డిసెంబర్ 09,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం లోని సెజ్ 2 ఎస్ఎస్ పీటీఆర్ భర్తీ పనుల కారణంగా చిప్పాడ 11 కివీ ఫీడర్ పరిధిలో గల 10వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3…

  • December 9, 2025
  • 84 views
యువతిని మోసం చేసిన కేసులో వ్యక్తికి పది సంవత్సరాల జైలు శిక్ష:

జనం న్యూస్ 09 డిసెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) కొత్తగూడెం లీగల్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ యువతీని మోసం చేసిన కేసులో వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు…

  • December 9, 2025
  • 89 views
అటల్జీ కాస్య విగ్రహాన్ని పరిశీలించిన ఏపీ స్టేట్ బోర్డ్ చైల్డ్ లేబర్ చైర్మన్& బిజెపి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆంధ్ర ప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ సందేశ్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 వ తేదీ ధర్మవరం నియోజకవర్గం నుంచి…

  • December 9, 2025
  • 84 views
హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు:

భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్ 09: డిసెంబర్( జనం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం గణేష్ బస్తీకి చెందిన కేతేపల్లి సురేష్ తన ఫిర్యాదులో,…

  • December 9, 2025
  • 81 views
మీ ప్రతినిధిగా నేను పనిచేసుకుంటూ వెళ్తా

ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్, డిసెంబర్ 09,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి మండలం లైన్ కొత్తూరు వద్ద గల అగ్రిగోల్డ్ సైట్ లో నియోజకవర్గ కూటమి కుటుంబ సభ్యులందరికి స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్…

  • December 9, 2025
  • 80 views
ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు నూతన సర్పంచ్ తిరుపతి నాయక్..!

జనంన్యూస్. 09. సిరికొండ. నిజామాబాదు రురల్.సిరికొండ మండలంలో మెట్టు మర్రి తాండ గ్రామ పంచాయతీ సిరికొండ మండలంలోనే మొట్టమొదటి ఏకగ్రీవ సర్పంచ్ అభ్యర్థిగా కేతావత్ తిరుపతి నాయక్ ని, ప్రొసీడింగ్ ఆఫీసర్, లత మేడం. ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ప్రమాణస్వీకారం చేయించడం…

  • December 9, 2025
  • 81 views
ఎమ్మెల్యేను కలిసిన వర్జిన్ తండా నూతన గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు..

!జనంన్యూస్. 09.సిరికొండ.నిజామాబాదు రురల్ సిరికొండ మండలం వర్జిన్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్. వార్డ్ మెంబెర్స్ ఏకగ్రీవంగా ఎన్నికై ఎమ్మెల్యే భూపతిరెడ్డిని. నగరంలోని గుపనపల్లి బైపాస్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో సిరికొండ మండలం వర్జిన్ తండా…