• March 18, 2025
  • 24 views
రేపు పద్యకవి సమ్మేళనం

జనం న్యూస్ :18 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సిద్దిపేట పట్టణంలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాలలో భాగంగా 19 ఫిబ్రవరి బుధవారం రోజున రేపు ఉగాది సందర్భంగా పద్యకవి సమ్మేళనం కలదని ఆలయ నిర్వాహకులు…

  • March 18, 2025
  • 34 views
సరస్వతీ శిశు మందిర్ లో కోటి తలంబ్రాల దీక్ష

రామకోటి రామరాజు చేపట్టిన కోటి తలంబ్రాల దీక్ష అమోఘం సరస్వతీ శిశు మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్ హరిణి జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల దేవస్థాన కోటి తలంబ్రాల దీక్ష మంగళవారం…

  • March 18, 2025
  • 26 views
చివరి ఆయకట్టు మంథని వరకు సాగునీరు చేరేలా చర్యలు- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఆసుపత్రి మరమ్మత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలి తబితం ఆశ్రమ భవన నిర్మాణ పనులకు తిపాదనలు సమర్పించాలి బాల సదనం పిల్లలకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలి*lరామగుండం, పెద్దపల్లి లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ ,మార్చి- 19,…

  • March 18, 2025
  • 28 views
కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.ఏఐవైఎఫ్ డిమాండ్ బి.రాంబాబు నాయక్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒంటిపూటబడులు సక్రమంగా అమలు కావడం లేదు, చిలకలూరిపేట పట్టణం, మండలంలో ఉన్న కార్పొరేట్ ,ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు రెండు పూటల…

  • March 18, 2025
  • 33 views
పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిణి యల్. చంద్రకళకు గిరిజన సంఘాల నాయకుల వినతి. వేసవికాలం దృష్ట్యా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని కూటమి ప్రభుత్వం ఉదయం 8.45 నిమిషాల…

  • March 18, 2025
  • 25 views
ఆంధ్రపదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ మంద కృష్ణ మాదిగ సూచనల నుండే రూపుదిద్దుకుంటుంది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి18 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఎవరికి ఎలా న్యాయం చేయాలో మంద కృష్ణ మాదిగకి స్పష్టంగా తెలుసు చంద్రబాబు నాయుడు మనసులో మంద కృష్ణ మాదిగకి ఉన్నారు మంద కృష్ణ మాదిగ మాట ప్రకారమే…

  • March 18, 2025
  • 28 views
ఘనంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి జయంతి వేడుకలు.

జనం న్యూస్ మార్చ్ 18, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని వారి నివాసంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కీర్తిశేషులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి జన్మదినము సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసిన, పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల…

  • March 18, 2025
  • 38 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జగన్ న్యూస్, మార్చ్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కుమ్మరి లచ్చయ్య (50) అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ…

  • March 18, 2025
  • 30 views
తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ సేవలు అభినందనీయo

మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రిన్సిపాల్ ని ప్రశంసించిన డిప్యూటీ డైరెక్టర్ జనం న్యూస్, మార్చ్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్) దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్, తెలుగు ఉపాధ్యాయులు,నరేందర్ అధ్వర్యంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com