• September 2, 2025
  • 37 views
జగదాంబ తండాలో రేషన్ కార్డులు పంపిణీ..!

జనంన్యూస్. 02.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలోని జగదాంబ తండా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు 30 రేషన్ కార్డులను పంపిణీ చేశారు . కొత్త…

  • September 2, 2025
  • 38 views
శాయంపేట మండలం కు 70 టన్నుల యూరియా దిగుమతి

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతులకు యూరియా అందు బాటులో ఉంచినట్లు ఏఓ గంగా జమున తెలిపారు మండల పరిధిలోని సాయి ఫెర్టిలైజర్స్ షాప్ లో 25 టన్నుల యూరియా…

  • September 1, 2025
  • 47 views
యశోదమ్మ గారి మృతి బాధాకరం

మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర…

  • September 1, 2025
  • 49 views
పి. ఏ. పల్లి సి పి ఐ మాజీ కార్యదర్శి ఎర్ర లక్ష్మయ్య మృతి బాధాకరం

అనారోగ్యంతో అకాలమరణం చెందిన సిపిఐ పి.ఏ పల్లి మండల మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఎర్ర లక్ష్మయ్య గారి భౌతికాయంపై ఎర్రజెండా కప్పి,పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి…

  • September 1, 2025
  • 49 views
ఎల్కతుర్తి మండలంలో పదో తరగతి విద్యార్థులకు మోడీ కానుకగా సైకిల్ పంపిణి

బండి సంజయ్ సూచన మేరకు ఘనంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం. జనం న్యూస్ సెప్టెంబర్ 1 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పదో తరగతి విద్యార్థనీ విద్యార్దులకు సైకిల్…

  • September 1, 2025
  • 65 views
అసెంబ్లీలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల ఆమోదం… బీసీల విజయం తెల్ల హరికృష్ణ

జనం న్యూస్ సెప్టెంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బీసీలకు 42% శాతం రిజర్వేషన్ కల్పించినా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు…

  • September 1, 2025
  • 48 views
చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి

జనం న్యూస్ సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం, గుత్తెనదీవి లో చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖ్ శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…

  • September 1, 2025
  • 45 views
ఎమ్మెల్యే చొరవతో ప్రత్యామ్నాయ రోడ్డు..!

జనంన్యూస్. 01.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన మార్గం కొండూరు వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో ప్రత్యామ్నాయంగా పెద్దవాల్గొట్ నుండి నుండి చిన్న వాల్గొట్ బ్రిడ్జి వరకు మొరం పనులు ప్రారంభమైనావి అధికారులతోని మాట్లాడి తొందరగా పని…

  • September 1, 2025
  • 44 views
రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలిమోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికావు

అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ నేతలు ధర్నా జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర…

  • September 1, 2025
  • 45 views
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి దండాలు దండలు తప్ప అలంకరణ లేదు

(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో శిథిలా వస్థ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చెన్నూర్ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యేలని, మంత్రులని. కాంగ్రెస్ నాయకులు, బి ఆర్ఎస్ నాయకులు కుల సంఘాల నాయకులు అంబేద్కర్…