డ్వాక్రా విఏఓ పై చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు
జనం న్యూస్,సెప్టెంబర్01,అచ్యుతాపురం: పూడిమడక గ్రామంలో డ్వాక్రా విఏఓగా ఎరిపల్లి కోదండమ్మ అనే యువతీ పని చేస్తున్నందున ఆమెవద్ద అనేక మంది వివాహితుల ఫోన్ నెంబర్లు ఉండటంతో ఆమె వివాహం అయిన వారిని విడగొట్టి మరొక వ్యక్తిని అంటగట్టి వారి నుండి అధిక…
బాల గణపతి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడు
(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి,కాసిపేట రవి) భీమారం మండలం పోతనపల్లి గ్రామంలో సోమవారం రోజున వినాయక చవితి నవరాత్రుల గణనాధుని అలంకరణ,మొదటి రోజున హరిద్ర వర్ణం, రెండవ రోజున కుంకుమ వర్ణంలో,మూడవ రోజున పిత వర్ణం,నాలుగవ రోజున కృష్ణ వర్ణంలో,ఐదవ…
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుగా చాపలమడుగు రామ్మూర్తి ఎన్నిక
పార్టీ బలోపేతానికి కృషిచేస్తా. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అధ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తా. జూలూరుపాడు,జనం న్యూస్ (సెప్టెంబర్01): బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల ప్రజల్లోకి మరింత…
యశోదమ్మ గారి మృతి బాధాకరం
మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్పీ ఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర…
జహీరాబాద్ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ఇబ్బందులను గురి చేస్తున్నారు
జనం న్యూస్ సెప్టెంబర్ 1 జహీరాబాద్ నుండి తాండూర్ రహదారి గుంతలతో నరకమంబయిస్తున్న ప్రయాణికులు బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి ఉష్కా అడ్డ గాంధీనగర్ కాలనీ రాంనగర్ కాలనీ చిన్న హోతి డబల్ బెడ్రూమ్స్ షేకాపూర్ మల్చల్ మా సిద్ధాపూర్ తాండ…
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్
పాపన్నపేట,సెప్టెంబర్01 (జనంన్యూస్): ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ న్నారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం చెరువులు,కంటలు నిండుగా ఉన్నందునా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను చెరువులు,కుంటలు వద్దకు తీసుకువెళ్లవద్దన్నారు.నిమజ్జనం చేసే సమయంలో…
మార్కండేయ గణేష్ వద్ద అన్న ప్రసాద వితరణ
పాపన్నపేట,ఆగస్టు31 (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేట్ ని మార్కండేయ గణేష్ మండలి వద్ద ఆదివారం రోజు పది వసంతాలు పూజలు అందుకున్న గణనాథుని సేవలో పద్మశాలి కులస్థులు వళ్ళందేశి అంజలీ దేవి వారసులు ఉదయ్ కిరణ్ గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా…
అకాల వర్షం కురిసి రైతులకు విపత్కర పరిస్థితి
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) అకాల వర్షం కురిసి విపత్కర పరిస్థితి ఏర్పడి రైతులు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు లేని ఘోష ఈసారి రైతులకు పంట నష్టాలతో…
.రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తీవ్రంగా నిరసన తెలిపారు మండల కేంద్రంలోని చౌరస్తా బీజేపీ…
నేటి నుండి సత్యనారాయణ స్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు
జనం న్యూస్- సెప్టెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో మంగళవారం నుండి శుక్ర వారం వరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో…












