సర్పంచ్ శ్వేత కృష్ణ, జనం న్యూస్,జనవరి 21,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గణపూర్ గ్రామంలో బుధవారం అంగన్వాడి చిన్నారులకు ఏకరూపు వస్త్రాలను సర్పంచ్ శ్వేతా కృష్ణా ముదిరాజ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి…
జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రత చర్యలలో భాగంగా ఈరోజు పార్వతీపురం పట్టణంలో లో ఉన్న పెట్రోల్ బంక్ యజమానులతో తొ పార్వతిపురం టౌన్ సిఐ…
జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషనులో 2024 నవంబర్ మాసంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు, బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ (20 ఏళ్లు)…
విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంకు చెందిన ఒక మహిళ పట్టణంలో వివిధ షాపులలో బట్టల షాపింగ్ చేసి విజయనగరం ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద ఆటో…
జనం న్యూస్ 21 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలిస్తున్న వ్యక్తిని ఆర్టీసీ సెక్యూరిటీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు,నగదు మరియు బంగారాన్ని…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు…
బాల కార్మికున్ని గుర్తించిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు. జనం న్యూస్ జనవరి 20 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండల కేంద్రములో స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపములో ఉన్న సాయి గణపతి స్టోన్ కంపెనీ యజమాని పై…
జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 172 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ మహోత్సవ కార్యక్రమం జనవరి 24వ తేదీన పండగ నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 ఈరోజు తర్లుపాడు మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 360 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టేడి మెటీరియల్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి మార్కులు రావాలని ఉద్దేశంతో ఒక్కొక్క…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 జాతీయ ఓటర్ల దినోత్సవాన్నిపురస్కరించుకుని, తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్లుపాడు మండల తహసీల్దార్ కే.కే. కిషోర్…