తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపినశ్రీఘాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, ప్రముఖ పారిశ్రామికవేత్త కంతేటి కాశి
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారి 93వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన అరుదైన గౌరవము ప్రతి సంవత్సరము జూలై 4వ తేదీన స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతిని ప్రభుత్వ పరంగా…
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధికార ప్రతినిధిగా కాశి రామ కృష్ణ….
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధికార ప్రతినిధిగా ముమ్మిడివరానికి చెందిన కాశి రామ కృష్ణ…. జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాశి రామకృష్ణను…
శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం: మండలం లోని హరిపాలెం-అందలాపల్లి లో వెలసి ఉన్న శ్రీ పద్మావతి, అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 18వ వార్షికోత్సవం సంధర్బంగా “సమరసతా సేవా ఫౌండేషన్”ఎలమంచిలి సబ్ డివిజన్ సభ్యులు బివి రమణ,కొల్లి అప్పారావు ప్రత్యేక పూజలు…
9 కేజీల గంజాయి స్వాధీనంనలుగురు యువకుల అరెస్ట్
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల పుష్కర ఘాట్ వద్ద తొమ్మిది కిలోల గంజాయిని ఐ పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను అరెస్టు చేశారు.దీనికి సంబంధించి ముమ్మిడివరం సిఐ…
కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ. …
జుక్కల్ జులై 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగుల్గామ్ గ్రామము లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రావర్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అగ్రి స్టాక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్”(రైతు నమోదు)…
పేదలపై బారాలు మోపే విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై రిపోర్టర్ సలికినీడి నాగు వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసన చిలకలూరిపేట కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వామపక్షాలు,…
పేదరికం లేని సమాజం కోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారు ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 5 రిపోర్టర్ సలికినీడి నాగు గ్రామాలకు చెందిన ఎన్నారైలతో స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని, పీ-4ను విజయవంతం చేయాలి :ప్రత్తిపాటి. 9,800 బంగారుకుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు, నాయకులు పనిచేయాలి…
కాట్రేని కొన ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలంలో కాట్రేనికోన గ్రామం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి గత…
బట్టాపూర్ లో కరెంట్ షాక్ తో గేదె మృతి*
జనం న్యూస్ జూలై 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన కూతురు ఆశన్న కు చెందిన గర్భంతో ఉన్న సుమారు 80వేలు విలువ చేసే గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆశన్న ఇచ్చిన సమాచారం మేరకు…
ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని శు క్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, నాయకులు పూలమాలలు వేసి…