జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు మండలం సీతానాగులవరం మరియు సూరేపల్లి లో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి నిర్వహించారు. ఖరీఫ్ కంది పంట కోటదశలో ఉన్నందున, పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉన్నట్లు రైతులకు తెలిపారు.…
జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 20 జనవరి జహీరాబాద్ మండల తహశీల్దార్ కు అదనపు బాధ్యతలు మున్సిపల్ కమిషనర్ గా నిర్వహిస్తున్నందుకు జహీరాబాద్ బీసీ జేఏసీ కమిటీ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు పీ.దశరత్ను మున్సిపల్ కమిషనర్ పదవికి…
జనం న్యూస్:జనవరి 20 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) ఈనెల 22వ తేదీన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటని అధికారికంగా వెల్లడించిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ జనవరి 19 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ జగదాంబ సోమప్ప, ఉపసర్పంచ్తో పాటు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధి హామీ పనులను అధికారికంగా ప్రారంభించారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం…
జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. ధ్రుడత్వానికి మానసిక ఉల్లాసనికి స్నేహానికి క్రీడాలే కీలకం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు పి రమ పేర్కొన్నారు. సిరికొండ మండలంలో తుంపల్లి లో మంగళవారం నాడు ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) మహిళా సమావేశం అనంతరం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ బి వీరేశం జనవరి 20..డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రబారీగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సూచన మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ గారు నియామక…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20 తర్లుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల విజయానికితోడ్పాటునందించేలాస్టేట్.టీచర్స్. యూనియన్ ఎస్ టి యు తర్లుపాడు మండల శాఖ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్పంపిణీకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకుదాతలసహకారంతో…
జనం న్యూస్ 21జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి ఉపసర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేసుకొని ఉప సర్పంచ్ ల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చేసుకోవడం జరిగింది.ఫోరం అధ్యక్షులుగాఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి నంచర్ల,ఉపాద్యక్షులుగా కాకర్ల సతీష్…
దిశా’ సమావేశంలో ఎం.పీ ధర్మపురి అర్వింద్ జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్, ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల…