• September 1, 2025
  • 39 views
ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లునుతక్షణమే ఆదుకోవాలి

ఎంపీ రమేష్ కు ఎ ఐ టి యు సి వినతి జనం న్యూస్ సెప్టెంబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయము ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అనకాపల్లి…

  • September 1, 2025
  • 40 views
తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ సెప్టెంబర్ (1) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లో సోమవారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి జలాలతో జలాభిషేకం చేసినాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు,బిజెపి డైరెక్షన్లో కేసీఆర్ పై…

  • September 1, 2025
  • 41 views
రిజర్వేషన్ల ఆమోదం బీసీల విజయం…

జనం న్యూస్ సెప్టెంబర్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణలో చారిత్రాత్మకంగా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది,ఇది రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పోరాట ఫలితంగా బీసీల సమిష్టి…

  • September 1, 2025
  • 47 views
గణపతికి” గ్రంధి” వారి గరిక పూజలు..

జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసియున్న వరసిద్ధి వినాయకునికి మండప బ్రహ్మ పెద్దింటి వ్యాసమూర్తి శర్మ (తంబి ) బ్రహ్మత్వంలో ప్రముఖ వ్యాపారస్తులు” గ్రంధి “వారి కుటుంబ సభ్యులచే విశేషమైన అభిషేకాలు, సహస్ర గరిక,…

  • September 1, 2025
  • 51 views
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చెయ్యరు లో రక్తదాన శిబిరం

జనం న్యూస్ సెప్టెంబర్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం , కాట్రేని కోన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన చెయ్యేరు జనసైనికులు, పండుగ వాతావరణంల సాగిన రక్తదాన శిబిరం,…

  • September 1, 2025
  • 40 views
కళ్ళల్లో కారం చల్లి.. గొంతుకు విద్యుత్ వైరు బిగించి.. భర్తను చంపిన భార్య.

కుమార్ మృతదేహం పక్కన భార్య రేణుక. జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కేసారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లి గ్రామానికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు…

  • September 1, 2025
  • 39 views
గణ నాథుణ్ణి దర్శించుకున్న మాజీ వార్డ్ మెంబర్ మాలశ్రీనివాస్.

జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్: ఎన్కేపల్లి గ్రామంలోని 7 వ వార్డులోని గణ నాథుణ్ణి దర్శించుకున్న మాజీ వార్డ్ మెంబర్ మాలశ్రీనివాస్. ప్రతెక పూజాలు నిర్వహించారు. ఈ సందర్బంగ అయన మాట్లాడుతు.. సుఖసంతోషాలతో,అందరు కలిసిమెలసి ఉండాలని ఆకాంక్షించరు.…

  • September 1, 2025
  • 41 views
నిర్మాణాన్ని తొలగించినా నోటీసులతో అధికారుల వేధింపులు

దౌల్తాబాద్ గ్రామపంచాయతీ అధికారుల నిర్వాహకం ఇబ్బంది పడుతున్న బాధితులు జనం న్యూస్.ఆగస్టు31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నిర్మాణం పూర్తిగా కూల్చేసిన అధికారుల వేధింపులు మాత్రం ఆగడం లేదు.కోర్టు కేసులో ఉన్నప్పటికీ ఓ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అధికారులు మళ్లీ మళ్లీ నోటీసులు…

  • September 1, 2025
  • 42 views
గంగమ్మ చెంతకు గణనాథుడు

జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు. వికారాబాద్ జిల్లా పూడూర్ పరిధిలోని గట్టుపల్లిలో ప్రతిష్టించిన వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదివారం ఐదు రోజులు కావడంతో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గణేష్…

  • September 1, 2025
  • 41 views
గణేష్ సెంటర్ గణపతికి ఘనంగా పూజలు..

జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వేంచేసి యున్న గణపతికి విద్యార్థినీ విద్యార్థులచే ప్రముఖ పురోహితులు పెద్దింటి వ్యాస మూర్తి శర్మ (తంబి ) ఆధ్వర్యంలో విశేషమైన పూజలు నిర్వహించారు.. ముందుగా గ్రంధి…