• April 7, 2025
  • 28 views
కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభించిన సీఐ జగడం నరేష్…..

బిచ్కుంద ఏప్రిల్7:-( జనం న్యూస్) జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో కమ్యూనిటీ సెంటర్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి సహకారంతో బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామపంచాయతీ…

  • April 7, 2025
  • 31 views
చిలకలూరిపేట రైల్వే లైన్ సాధనకు కృషి చేయాలని కోరుతూ AIYF నాయకుడు

జనం న్యూస్ రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు కు వినతి పత్రాన్ని అందచేసిన AIYF పల్నాడు జిల్లా కార్యదర్శి, చిలకలూరిపేట రైల్వే…

  • April 7, 2025
  • 21 views
అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జనం న్యూస్ , ఏప్రిల్ 08, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి…

  • April 7, 2025
  • 31 views
సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేసిన…

జనం న్యూస్ 07 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణలోని…

  • April 7, 2025
  • 21 views
ఉత్తరాంధ్ర రజకుల అభినందన సభను విజయవంతం చేయాలి

టీడీపీ రజక సాధికారిక స్టేట్ కమిటీ సభ్యులు అడ్డురు శంకర్ జనం న్యూస్,ఏప్రిల్07, అచ్యుతాపురం:ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర జిల్లాల రజకుల అభినందన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర రజక కమిటీ సభ్యులు అడ్డురు శంకర్ కోరారు. విశాఖపట్నం శివ…

  • April 7, 2025
  • 23 views
బార్ అండ్ రెస్టారెంట్లుగా మారిపోనున్న ‘హరిత’ హోటళ్లు

జనం న్యూస్ 07 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా జంషెడ్ జమ్ములమ్మ హరిత హోటల్ నష్టాల నుంచి బయటపడటం, ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యం…

  • April 7, 2025
  • 17 views
ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్బంగా గట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు, బ్రెడ్ పంపిణీ

జనం న్యూస్ 07 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో భవిష్య భారత్ ఎల్ టీ ఐ మైండ్ ట్రీ ఫౌండేషన్ వారి…

  • April 7, 2025
  • 27 views
విద్యార్థిని, విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెళ్లి నాగరాజు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని మాచనపల్లి ప్రభుత్వ…

  • April 7, 2025
  • 17 views
అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై రూరల్ స్టేషన్లో కేసు నమోదు సిఐ సుబ్బనాయుడు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది. చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు తెలిపిన వివరాల ప్రకారం కందుల శ్రీకాంత్,…

  • April 7, 2025
  • 23 views
మార్కెట్ డ్రైనేజీ పనులు పరిశీలించి న దాట్ల సుబ్బరాజు

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 7 కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ని సంత మార్కెట్ ప్రాంతంలో జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్థానిక నాయకులతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు. . ఇంజనీరింగ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com