• December 8, 2025
  • 75 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో…

  • December 8, 2025
  • 78 views
సహజీవన భాగస్వామి హత్య: కుర్చీతో కొట్టి చంపిన శ్రీనివాస్, నిందితుడు పరారీ

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పెందుర్తిలోని సుజాతనగర్ లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు.…

  • December 8, 2025
  • 74 views
విషాదపు ఛాయలు: ఒకే కుటుంబంలో వెంటాడుతున్న మృత్యువు

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. శనివారం రామేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో దత్తిరాజేరు…

  • December 8, 2025
  • 76 views
రహదారి భద్రత నియమాలను ప్రజలు తప్పక పాటించాలి విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లాలో రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలు చేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎ. ఆర్. దామోదర్…

  • December 8, 2025
  • 75 views
భూసేకరణ వేగవంతం చేయాలి: విజయనగరం కలెక్టర్

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ ఉత్తరధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు.రూ.17,050 కోట్ల వ్యయంతో…

  • December 8, 2025
  • 79 views
హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ..

.జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ముమ్మిడివరం ఉప మండల పరిధిలోశ్రీ పెన్మత్స జగ్గప్ప రాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్య…

  • December 8, 2025
  • 83 views
వజ్రాయుదాంలాంటి ఓటు హక్కును అమ్ముకోకూడదు

(జనం న్యూస్ 08 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) 500 నోటుకు, కోటర్ సీసకు,  చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది *: ఓటు హక్కును అమ్ముకోవద్దని, అమ్ముకోవడం…

  • December 8, 2025
  • 82 views
ఆరుద్ర నక్షత్ర పర్వదినాన లక్షబిల్లార్చన

జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేని కోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కనకేశ్వర స్వామి వారికి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లక్ష పత్రి పూజా మహోత్సవం. భక్త శ్రీ గ్రంధి నాగేశ్వరరావు వారి కుటుంబ…

  • December 8, 2025
  • 81 views
సహకార సంఘ జిల్లా అధ్యక్షులు రామచందర్రావు ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా

జనం న్యూస్ డిసెంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ( జేఏసీ) పిలుపు మేరకు సోమవారం కాట్రేనికోన డిసిసిబి బ్యాంక్ వద్ద ఉద్యోగులుధర్నా చేశారు. దీర్ఘ కాలంగా ఉన్న సమస్యపై…

  • December 8, 2025
  • 75 views
ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండి.మీ గంగాధర్.

.!జనంన్యూస్. 08.సిరికొండ.ప్రతినిధి.సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, గంగాధర్ భూక్య అను నేను మన జంగిలోడి తండా గ్రామ సర్పంచ్ గా పోటి చేస్తున్నాను.. ఇన్ని…