జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో జనవరి 19న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పాల్గొని,…
జనం న్యూస్ 20 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటించి,…
జనం న్యూస్ జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్పీ రాహుల్ మీనా.. జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితానికి భద్ద్రత అవసరం అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. హెల్మట్…
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ పలు దేవాలయాల్లో వీరన్న చౌదరి ప్రత్యేక పూజలు.. కేకులు కట్ చేసి పుష్పగుచ్చాలతో అభిమానుల సంబరాలు.. . రాజానగరం నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, భారతీయ జనతా పార్టీ సీనియర్…
జనంన్యూస్. 19.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రావుట్ల గ్రామప్రజలు ఎంపీతో తమ గ్రామానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు అందుకు సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు.
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు జనవరి 19: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ వారి ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల,నందలూరు నందు “పోలీస్ కళా-జాగృతి బృందం” ఇన్చార్జ్ జి.నరసరామ్…
జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించి డ్రైనేజీలు పరిశీలించి తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఒక కర్రతో ఎంత లోతు ఉందనేది స్వయంగా కొలిచి,డ్రైనేజీల నిర్మాణానికి…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరు పూర్ మండల కేంద్రము లోని రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 30 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 30 లక్షల 3 వేల రూపాయల విలువగల చెక్కులను, మండలానికి…
-తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 19-01-2026 ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలో ఈ రోజు జరిగిన రాంపూర్ శేఖర్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ…