వరద నీటితో రవాణా సమస్యలు – విద్యానగర్ కాలనీ ప్రజల ఆవేదన
జనం న్యూస్ 01 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీ పంచాయతీ పరిధిలోని చింతలచెరువు వరద నీరు రాష్ట్ర రహదారిపై చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది వాహనదారులు, విద్యార్థులు, కార్మికులు ఈ మార్గాన్ని…
వినాయక చవితి ఉత్సవాల సందర్బంగా అన్నదాన కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ లో నాగిరెడ్డిపల్లి గంగ మిట్ట నందు 21 వ,వార్షికోత్సవ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆదివారం కసిరెడ్డి గంగిరెడ్డి, ఓబిలి చిన్నపరెడ్డి, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…
అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్లిన కసాయి తల్లి
జనం న్యూస్ సెప్టెంబర్ 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని మహిళ గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన వదిలేసి…
చందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలి
జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి బీజేపీ నాయకురాలు చందుపట్ల కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెబర్ హుస్సేన్…
పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
జనం న్యూస్ జులై 30 మండలం పెన్ పహాడ్ : పేదల సంక్షేమమే ఇందిరమ్మ లక్ష్యం అని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
ప్రముఖల సమక్షంలో చెల్లి సురేష్ పుట్టిన రోజు వేడుకలు
జనం న్యూస్ కాట్రేనికోన, ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షులు, చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్ పుట్టినరోజు వేడుకలు చెయ్యేరు లో శనివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వివిధ గ్రామాల కూటమి నాయకులు, అబిమానులు మర్యాద పూర్వకముగా…
చందుపట్ల కీర్తి రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలి
జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి బీజేపీ నాయకురాలు చందుపట్ల కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెబర్ హుస్సేన్…
విధి నిర్వహణలో చేసిన సేవలే ఉద్యోగులకు గుర్తింపునిస్తాయి
ఘనంగా ఏ ఓ పదవి విరమణ కార్యక్రమం కాట్రేనికోన ఆగష్టు 31 జనం న్యూస్ విధి నిర్వహణలో ఉద్యోగులు ప్రజలకు చేసిన సేవలు ఉద్యోగులకు తగిన గుర్తింపుని ఇస్తాయని కాట్రేనికోన ఎంపీపీ కోలాటి సత్యవతి పేర్కొన్నారు. కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయం…
బీపి, షుగర్ పరీక్షలు నిర్వహించిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”
జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన సేవాదళ్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్…
మొక్కలు నాటిన జనసేన సేవాదళ్, చిరంజీవి యువత”
జనం న్యూస్ 31 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జనసేన సేవాదళ్, విజయనగరం జిల్లా చిరంజీవి యువత, ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్…












