బిచ్కుంద జనవరి 19 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…
ఐదు వాహనాలు సీజ్ జనం న్యూస్, జనవరి 19,అచ్యుతాపురం: రాంబిల్లి మండల పరిధిలో లేబర్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు రాంబిల్లి ఎస్హెచ్ఓ తెలిపారు. లేబర్ రవాణాకు అనుమతి లేని గూడ్స్…
జనం న్యూస్ జనవరి 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బిజెపి అద్యక్షునిగా నితిన్ ,ఏకగ్రీవంగా ఎన్నిక బిజెపి జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబుభారతీయ జనతా పార్టీ జాతీయ అద్యక్షునిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో దొరబాబు హర్షం వ్యక్తం…
బిచ్కుంద ఎస్సై రాజు బిచ్కుంద జనవరి 19 జనం న్యూస్ ప్రతి ఒక్కరూ రహదారిపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై రాజు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎం లెనిన్ ప్రసాద్ దేశంలోని అన్ని వ్యవస్థలు బలంగా ఉండి దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ…
జనం న్యూస్ ;19 జనవరి సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట పట్టణంలోని బ్రహ్మా కుమారీస్ సెంటర్లో సంస్థ వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మ బాబా 57వ పుణ్యతిథిని విశ్వశాంతి దినంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు బి.కే.…
జనం న్యూస్: జనవరి 19(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)త్వరితగతిన దర్శనం పూర్తి అయ్యేలా సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి వనదేవతలను దాదాపు 3 కోట్ల మంది దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.మేడారం జాతర విధుల్లో 21…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మొహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 .01.2026 ఆన్యువల్డే చర్చ్ మేడికుంద గ్రామంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యానివల్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది . ఈ కార్యక్రమానికి వెస్ట్ తెలంగాణ సెక్షన్ ప్రెసిడెంట్ ఎంజీ…
జనం న్యూస్: జనవరి 19(రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్తున్న ప్రయాణికులతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బివీరేశం జనం న్యూస్ జహీరాబాద్, జనవరి 19: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ బృందం మౌని అమావాస్యను పురస్కరించుకొని క్షేత్ర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్య సందర్భంగా న్యాలకల్ మండలం రాఘవాపూర్ పంచవటి…