పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రమేష్
జనం న్యూస్- జూన్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- పర్యావరణాన్ని పరిరక్షించడంలో అందరికీ బాధ్యత ఉంటుందని నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్ సెక్షన్ ఆఫీసర్ రమేష్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవo సందర్భంగా అటవీ శాఖ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు…
రాజ్యాంగాన్ని లౌకిక వాద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
*జనం న్యూస్ 5 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి దేశ ప్రజలకి భారత రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతత్వం, అందరికీ అందని ద్రాక్షగా పాలకులు చేస్తున్నారని . పేదలు దళితులు బహుజనులు నేటికీ రాజ్యాంగ హక్కులు అందడం…
కొబ్బరికాయలు కొట్టుడే మిగిలింది
మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ ( జనం న్యూస్ 5 జూన్ భీమారం మండల ప్రతినిధికాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ కాగ్రెస్…
రావూట్ల లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..!
జనంన్యూస్ 05.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశానుసారం స్థానిక కాంగ్రెస్ నాయకులు. రావూట్ల గ్రామ యువజన విభాగం నాయకుడు బాజన్నగారి రమేష్. జిల్లా సెక్రెటరీ గొల్ల…
భూభారతిని వృధా భారతి చెయ్యొద్దు..!
జనంన్యూస్. 05.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని వెనుకబడిన ప్రాంతం. సిరికొండ 532,గడ్కోల్ 101,102, హాస్సేన్ నగర్ 836 భూముల సమస్యలను పరిష్కరించాలి.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ జిల్లా నాయకులు ఆర్. రమేష్…
మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో రాధాకృష్ణ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం నాగిరెడ్డిపల్లెలో మొక్కలు నాటే…
సీఐ పి రంజిత్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ
జనం న్యూస్ జూన్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులు సీఐ పి రంజిత్ రావు ను ఎస్సై జక్కుల పరమేష్ ను మర్యాదపూర్వకంగా కలవడం…
రాజ్యాంగాన్ని లౌకిక వాద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.
*జనం న్యూస్ 5 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి దేశ ప్రజలకి భారత రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతత్వం, అందరికీ అందని ద్రాక్షగా పాలకులు చేస్తున్నారని . పేదలు దళితులు బహుజనులు నేటికీ రాజ్యాంగ హక్కులు అందడం…
పర్యావరణాన్ని కాపాడేది ఉపాధి హామీ సేవకులదే గురుతరమైన బాధ్యత. జిల్లా యోగా కన్వీనర్ గని శెట్టి
జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వికసిత భారత దేశపు అమృతకాలం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుమేరకు కే జగన్నాధపురం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆవరణలో హెచ్ఎం జి సూర్యకుమార్ వారు ఆధ్వర్యంలో ప్రపంచ…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన వీరన్న చౌదరి
జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు జూన్ 5 నుండి ఆగష్టు 15 లోగా ప్రతిఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటీ దానిని పరిరక్షించాలని బీజేపీ ,…