• March 20, 2025
  • 50 views
ప్రజ్ఞాపూర్ రామాలయంలో కోటి తలంబ్రాల దీక్ష

మొదటి సారిగా మా రామాలయంకు తలంబ్రాల రాక భక్తితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు, అందించారు ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులు జనం న్యూస్, మార్చి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్…

  • March 20, 2025
  • 36 views
పదవ తరగతి విద్యార్థుల జీవితానికి మూలస్తంభం లాంటిది

జనం న్యూస్ మార్చి 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట చార్లేట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షులు జాటోతు డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మునగాల మండలం ఎస్సై ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా మునగాల మండల కేంద్రంలోని స్థానిక ట్రినిటీ…

  • March 20, 2025
  • 39 views
ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా పరీక్షలు రాసి ఉత్తిర్ణత సాదించాలి

నేటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్న సందర్బంగా పది విద్యార్థులకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ సత్య రాజ్ ఉపారపు పలు సూచనలు జనం న్యూస్ మార్చ్ 20 జిల్లా బ్యూరో ఆకాశంలో ఆలల మాదిరిగా వెళ్లే పక్షులు అను…

  • March 20, 2025
  • 40 views
నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ 20 మార్చి, వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండులో ఈరోజు 5 నూతన ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన, డిసిసి అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, పరిగి టు షాద్నగర్ రెండు ఆర్టీసీ…

  • March 20, 2025
  • 39 views
మర్రి రాజశేఖర్ పార్టీ మారడం ఖాయమే టిడిపిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నాం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పార్టీ మారడానికి కారణం జగన్మోహన్ రెడ్డియే. గౌరవం దక్కనిచోట ఉండకూడదని నిర్ణయించుకున్నాం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ…

  • March 20, 2025
  • 39 views
పద్మశ్రీ మందకృష్ణ మాదిగఅన్న సైన్యం ఆంధ్ర ప్రదేశ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈరోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా తల్లి ఆశీర్వాదం మంద కృష్ణ మాదిగ విజయం నారావారి పల్లె నుండి చంద్రబాబు నాయుడు…

  • March 20, 2025
  • 39 views
రైతుల కష్టాలు పట్టని రాష్ట్ర ప్రభుత్వం..

పారని కాల్వలు.. అందని సాగునీరు.. ఎండుతున్న పంటలు జనం న్యూస్, మార్చ్ 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ సాగునీరదంక పంటపొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అండగంటిపోవడం.. కాలువల ద్వారా సాగునీరు రాకపోవడంతో ఆరుగాలం పడిన కష్టం…

  • March 20, 2025
  • 36 views
ఆత్మీయ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ

జనం న్యూస్ మార్చి 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోజిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారిడాక్టర్ రాజశ్రీ గురువారంరోజునతోర్తి గ్రామంలోఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యం వల్ల చనిపోయిన కుండ శారదఫిమేల్ హెల్త్ అసిస్టెంట్అలాగే అదే గ్రామానికీ చెందిన నిజాం కాలేజీ మాజీప్రిన్సిపాల్ ఉస్మానియా యూనివర్సిటీ…

  • March 20, 2025
  • 33 views
గ్రామస్థాయి నుండి పార్లమెంటు స్థాయి కమిటీలు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలి జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు

జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు…

  • March 20, 2025
  • 28 views
రైతు పోలాలు ఎండిపోకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

నీటి కాల్వల వద్ద అవసరమైన తగు చర్యలు కల్పించాలి ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించుకోవాలి యాసంగి పంటకు నీటి విడుదల పై సమీక్షించిన సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, మార్చి-21, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) జిల్లాలో ఎస్సారెస్పీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com