(జనం న్యూస్ చంటి నవంబర్ 5) నారాయణరావుపేట్ మండల కేంద్రంలోని, బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి…
జుక్కల్ నవంబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండే బల్లూర్ గ్రామంలో వర్షానికి పెద్ద పెద్ద గుంతలు పడడంతో బైకులు గుంతల పడడంతో బైకులకు రాకపోకలు ఇబ్బంది పడుతున్న వలన ఈ విషయము తెలుసుకున్న జుక్కల్ పోలీసులు…
(జనం న్యూస్ చంటి నవంబర్ 5) సిద్దిపేట : కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని ప్రసిద్ధ కోటి లింగాల దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఉదయం వేళల నుంచే భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ కోటి లింగేశ్వర స్వామి…
ఘనంగా సిలివేరి ఇంద్ర గౌడ్ జన్మదిన వేడుకలు జనం న్యూస్, నవంబర్ 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ…
భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీల పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మండల పర్యటనలో భాగంగా ముమ్మిడివరం రూరల్ మండలం ఇంచార్జ్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు ( బాబీ మాస్టారు) ముమ్మిడివరం రూరల్ మండల…
జనం న్యూస్ నవంబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి బొల్లి మునియ్య మెమోరియల్ ఉన్నత పాఠశాల ప్లస్ రాజానగరం మండలంవేదుళ్లపల్లి నందు ప్రాలిఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత సత్య బొల్లి గారు 6 లక్షల వ్యయం తో నిర్మించిన బోజనశాల ప్రారంభోత్సవం గ్రామ…
జనం న్యూస్ నవంబర్ 05 మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమవుతుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని లారీ ఆఫీస్ వద్ద డీసీఎం డ్రైవర్లకు రోడ్డు భద్రతా ప్రమాదాల…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని, ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని శైవ క్షేత్రాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్లుపాడు గ్రామం: శ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయం…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 వర్షాకాలంలో అధిక వర్షపాతం మరియు తుఫాను కారణంగా తర్లుపాడు మండలంలో వ్యవసాయ పనులు తీవ్రంగా దెబ్బతినడంతో, మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామానికి చెందిన మహిళా కూలీలు జీవనోపాధి కోసం పక్క మండలాలైన కుర్చేడు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 5 గిద్దలూరు మండలం కిష్టం శెట్టిపల్లి పంచాయతీలో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శి గా గొట్టిపాటి రాఘవరావు విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తర్లుపాడు మండల ఉప మండల అభివృద్ధి అధికారిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు