జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్.సి.రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా రాజ చందన్ రెడ్డి…
జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారు. పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో,…
జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి : గంజాయి కేసుల్లో నిందితులు ఎక్కడ దాక్కున్నా చట్టం నుండి తప్పించుకోలేరని నాతవరం పోలీసులు నిరూపించారు. గత నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఒక కీలక నిందితుడిని…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 16 ఎన్నుకున్న సర్పంచ్ గ్రామ అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో త్రాగునీటి పైపులైన్లు లీకై మురికి నీళ్లు త్రాగునీటిలో కలవడం వల్ల…
లేకుంటే మేమే నిర్ణయం తీసుకుంటాం అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 16 జనవరి ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.…
జనం న్యూస్ జనవరి 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీజీఐఆర్డీ) ఆధ్వర్యంలో…
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస…
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆధునిక పోకడల్లో పడి అందరూ మన మూలాలను మర్చిపోతున్న తరుణంలో, ఒక వ్యక్తి తన వృత్తిని నిర్వహిస్తూనే మన ప్రాచీన కళను కాపాడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనే…
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో పండుగ సందర్భంగా నేరాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగించి, నిఘా ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 16న తెలిపారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్…
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తెలుగు ప్రజలు గర్వపడే ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీ ఎం ఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావును ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్…