జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం మార్చి 1 తేది ఆదివారం కారణముగా ఒక్కరోజు ముందుగా అనగా . 28-02-2026 శనివారం అనగా రేపు జరిగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఉయ్యూరివారిమెరక గ్రామంలో చంపాటి శివరామకృష్ణంరాజు ఇంటి వద్ద బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులు గెద్దాడ హరే రామ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస నగేష్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బీ వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 27-02-2026 రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ ఎ.జాన్ వెస్లీ గారు మరణించిన విషయం తెలిసి ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు వారి ఇంటికి పార్థివ దేహానికి…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కసింకోట మండలం మోసయ్యపేట గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు పాము కాటుకు గురై తాళ్లపాలెం ప్రాథమిక వైద్య కేంద్రంలో సమయానికి వైద్యం అందక మృతి చెందినట్టు బాలుడి తల్లిదండ్రులు బంధువులు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 27-02-26 విశాఖపట్నం నందు గల సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ కోస్తా రైల్వే) ఓ ఎస్ డి ని రాజంపేట భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 27 తర్లుపాడు మండలంలోని తర్లుపాడు గ్రామంలో ఇండిగ్యాప్ పొలంబడి కార్యక్రమం రబీ సీజన్ 2025 -26 సంవత్సరం పప్పుశనగ పంటను ఎంపిక చేసినారు. ఈ కార్యక్రమంలో భాగముగా రైతులు సాగుచేసిన పప్పుశెనగ పంటను ఎక్స్టర్నల్…
జనం న్యూస్ ఫిబ్రవరి 27: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్నగర్ గ్రామంలో బంజారా ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా నిర్వహించిన భోగ్ బండారా కార్యక్రమంలోశుక్రవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 27 సెల్ 9550978955 గృహ నిర్మాణ రంగానికి రూ.6357 కోట్లు కేటాయించడం శుభపరిణామం పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న బాద్యతలో ఇది తొలి విజయం గ్రామాల్లో 3 సెంట్లు,…
జనం న్యూస్- ఫిబ్రవరి27-నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ కి ఇరువైపులా ఉన్న బౌద్ధ శిల్ప సంపదను, ఆచార్య నాగార్జున కాలంనాటి శిల్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని ప్రముఖ రచయిత పున్న కృష్ణమూర్తి అన్నారు. నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో దాసి…
జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28 మరియు మార్చి 01 తేదీలలో రెండు రోజుల పాటు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు కిమ్స్, చైతన్య విద్యా…