జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆధునిక పోకడల్లో పడి అందరూ మన మూలాలను మర్చిపోతున్న తరుణంలో, ఒక వ్యక్తి తన వృత్తిని నిర్వహిస్తూనే మన ప్రాచీన కళను కాపాడుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయనే…
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో పండుగ సందర్భంగా నేరాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగించి, నిఘా ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 16న తెలిపారు.జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్…
జనం న్యూస్ 16 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తెలుగు ప్రజలు గర్వపడే ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీ ఎం ఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావును ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్…
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు చిన్నారులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అరవ పల్లె నందు సంక్రాంతి సంబరాలు అంబరాని అంటాయి గురువారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధిన కేసు విచారణ ఈరోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో జరగనుంది. వింటర్ వెకేషన్ తరువాత తొలిసారి ఫిరాయింపు…
జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కప్–2025 (2వ ఎడిషన్) క్రీడా పోటీలు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించబడుతున్నాయని తెలియజేస్తున్నాము.గ్రామ పంచాయతీ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో…
జనం న్యూస్ ; 16 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేట పట్టణంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్కు ఎన్నో సంవత్సరాల తరువాత కొత్త కళ వచ్చింది. కాలేజీ భవనానికి ప్రస్తుతం రంగులు…
జనం న్యూస్ జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర…
జనం న్యూస్ జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర…
సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం. జనం న్యూస్:జనవరి 16(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠాను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్…