• July 26, 2025
  • 98 views
ప్రతి వ్యక్తి ఫిర్యాదు చేసే నంబర్ల జాబితా, అన్ని టోల్ ఫ్రీ నంబర్లే,

కంగ్టి ఎస్ఐ దుర్గ రెడ్డి, జనం న్యూస్,జులై 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి ఎస్ఐ దుర్గారెడ్డి శనివారం మండల ప్రజలకు సూచన మండలం పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.వర్షం…

  • July 26, 2025
  • 15 views
పేకాట రాయుళ్ల అరెస్ట్

జనం న్యూస్ జులై 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా శాయంపేట గ్రామంలోని గట్ల మహిపాల్ రెడ్డి ఇంటి లోపల పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రాగ ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన…

  • July 26, 2025
  • 10 views
విజృంభిస్తున్న జ్వరాలుపట్టించుకోని అధికారులు వైద్య సిబ్బంది

జనం న్యూస్26జూలై ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల : వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని వర్షాకాలంలో నీరు నిలువ ఉన్నట్లయితే దోమలు వృద్ది చెందుతాయని, తద్వారా దోమల ద్వారా వ్యాపించే…

  • July 26, 2025
  • 12 views
బుద్ధ నాగ జగదీష్ జన్మదిన సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పళ్ళు రొట్టె పంపిణీ

జనం న్యూస్ జూలై 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు 67వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో ఈరోజు ఉదయం…

  • July 26, 2025
  • 18 views
జైనూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మానవ అక్రమ రవాణా నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

జనం న్యూస్ 26జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఈ కార్యక్రమాన్ని డీఆర్‌డిఏ కుమురం భీమ్ ఆసిఫాబాద్ మరియు ప్రజ్వలా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్. చిత్తరంజన్ , ఐపీఎస్, అదనపు…

  • July 26, 2025
  • 15 views
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు. కురుస్తున్న ముసురు వర్షానికి ముందస్తు జాగ్రత్తలు.. జనం న్యూస్ జూలై 26 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాత ఇండ్లలో ఉంటే జాగ్రత్తగా…

  • July 26, 2025
  • 12 views
సమాజ సేవలో ప్రధానోపాధ్యాయులు కసెట్టి జగన్ బాబు

జనం న్యూస్. తర్లుపాడు మండలం జులై 26 సమాజసేవలో ముందుండే ప్రధానోపాధ్యాయుడు ,మార్కాపురం లైన్స్ క్లబ్ డైరెక్టర్ జగన్ ఈరోజు తాను పనిచేస్తున్న జగన్నాధపురం ఎంపీపీ ఎస్ లో విద్యార్థుల అభ్యున్నతి కోసం తన సొంత నిధులు 4500 రూపాయలు వెచ్చించి…

  • July 26, 2025
  • 12 views
డ్రోన్స్ వినియోగంతో ఆరుగురిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలోని కామాక్షినగర్, ఉడా కాలనీ శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న…

  • July 26, 2025
  • 10 views
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…

  • July 26, 2025
  • 10 views
కేసుల దర్యాప్తులో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లులో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్ జూలై 25న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com