• September 4, 2025
  • 33 views
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

పాఠశాల విద్యార్థులకు అన్న ప్రసాదం అందించిన బుర్ర ప్రసాద్ గౌడ్ జనం న్యూస్, సెప్టెంబర్ 04, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: పట్టణంలో గల బ్రూక్లిన్ గ్రామర్ హై స్కూల్, అన్ని హిందూ ధర్మ పండగలను ఘనంగా జరుపుకుంటుంది అందులోని భాగంగా…

  • September 4, 2025
  • 19 views
యుద్ధప్రాతిపదికన సౌకర్యాల పునరుద్ధరణ జరగాలి..

అధికారులకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం..! జనంన్యూస్. 04. సిరికొండ.ప్రతినిధి. వరద తాకిడికి కొట్టుకుపోయిన రోడ్లు, కూలిన వంతెనల పరిశీలన ఇటీవల జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాలను కలెక్టర్ టి.వినయ్…

  • September 4, 2025
  • 18 views
సోయా పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి…..

బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లోని చిన్న రేగడి శివారులో సోయా పంటను పరిశీలించిన బిచ్కుంద వ్యవసాయ అధికారి శ్రీలేఖ, వ్యవసాయ అధికారి తో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్…

  • September 4, 2025
  • 21 views
ఉపాధ్యాయ లోకానికి మార్గదర్శి ఉపాధ్యాయుడు శ్రీ రామచంద్రారెడ్డి

ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం జనం న్యూస్ సెప్టెంబర్ 4 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపితేడు మండలంలో చిట్కుల్ గ్రామానికి చెందిన శ్రీ రామచంద్రారెడ్డి గారికి బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీ రామచంద్రారెడ్డి గారికి ఉద్యోగ విరమణ…

  • September 4, 2025
  • 194 views
వినాయకుడి ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదు

ఎన్ఎస్పి కెనాల్ వద్ద వినాయకుల నిమజ్జనానికి అనుమతులు లేవు నిమజ్జన సమయంలో చెరువులు,వాగుల వద్దకు చిన్నపిల్లలను తీసుకపోవోదు శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమను నిర్వహించుకోవాలి గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై.ప్రవీణ్ కుమార్ మునగాల మండలం…

  • September 4, 2025
  • 28 views
సాయి రామ్ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ ఐ.పోలవరం మండలం,గుత్తెనదీవి ,సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో 2025 ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా…

  • September 4, 2025
  • 67 views
ఘనంగా పూజ కార్యక్రమాలు

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి తొమ్మిది నవరాత్రుల్లో భాగంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు జరిపించడం జరిగింది స్వామివారు ఎల్లవేళలా వాళ్ల కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండాలని…

  • September 4, 2025
  • 50 views
విగ్నేశ్వరా స్వామి నవరాత్రి పూజ ముగింపు లడ్డు పాట దక్కించుకున్న కోదందాపురం శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయ చైర్మన్ వెంకటేశ్వరా రెడ్డి లడ్డు పాట దక్కించుకున్నాడు.

గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామము లో శ్రీ వెంకటేశ్వరా స్వామి ఆలయములో వినాయక స్వామి పూజలు ముగిసవి లడ్డు పాట పాడగా చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి 41,116/-కీ లడ్డు దక్కించాకున్నాడు.ఈ కార్యక్రమం లో ఆలయ పూజారి శ్రీనివాస్ చార్యులు, శ్రీరమణ,…

  • September 4, 2025
  • 18 views
:పి. ఏ. పల్లి మండలం లోని ఆజ్మాపూర్ పుష్కర ఘాట్ ని నిమజ్జనానికి ఏర్పాటు పరిశీలించిన జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్.

పి. ఏ. పల్లి మండలం ఆజ్మాపూర్ నిమజ్జనానికి పుష్కర ఘాట్ ని చూసి ఏర్పాటుకు సన్నాహాలు సిద్ధం చేయాలనీ అధికారులని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్, ఆర్ డి వో రమణ రెడ్డి, సి…

  • September 4, 2025
  • 24 views
ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపిన రవి కిరణ్

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నిత్యవసర వస్తువులు ఇకపై మరింత తక్కువ ధరకే ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా జిఎస్టి పనుల హేతుబద్ధీకరణ చేస్తామని ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎర్రకోట నుండి ప్రధాని నరేంద్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com