• January 16, 2026
  • 47 views
వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలుహరిదాసు వేషం తో అలరించిన పుల్లయ్య సార్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 16 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వాసవి వనితక్లబ్ఆధ్వర్యంలో ముగ్గులపోటీలనునిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం వాసవి సముదాయ సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, వాసవి క్లబ్ గవర్నర్…

  • January 16, 2026
  • 35 views
పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం సంక్రాంతి ఫెస్టివల్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఈ రోజు (16/01/26) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారం తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామం సచివాలయం నందు సక్రాంతి పండుగ ను పురస్కరించుకొని…

  • January 16, 2026
  • 37 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలంలో ఈరోజు ట్రాఫిక్ అవగాహన కల్పించిన చెరకుపల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 16 కార్యక్రమంలో భాగంగా రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని…

  • January 16, 2026
  • 38 views
మద్నూర్ నూతన ఎస్సైగా మోహన్ రెడ్డి…

మద్నూర్ జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల ఎస్సైగా మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఎస్సైగా పనిచేసిన రాజు బిచ్కుందకు బదిలీపై వెళ్లగా బిచ్కుందలో ఎస్సైగా పనిచేసిన మోహన్…

  • January 16, 2026
  • 34 views
బిచ్కుంద నూతన ఎస్సైగా రాజు…

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి… బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంబిచ్కుంద మండల ఎస్సైగా రాజు బాధ్యతలు స్వీకరించినారు. బదిలీల భాగంగా మద్నూర్ నుండి బిచ్కుంద కు వచ్చినట్లుగా తెలిపారు. ప్రజలకు సంక్రాంతి…

  • January 16, 2026
  • 39 views
లింకులను క్లిక్ చేయొద్దు :ఎస్సై రాజు

బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ వాట్సాప్ గ్రూపులలో నాకు రూ. 5 వేలు వచ్చాయి.నేను నకిలీ అనుకున్నాను.మీరు ప్రయత్నించి చూడండి మీరు పది మందికి ఫార్వర్డ్ చేయండి అనీ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు…

  • January 16, 2026
  • 33 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలంలో గ్రామ సర్పంచ్ మిలిటరీ రాజు విష్ణు ఆధ్వర్యంలో

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి. 16 కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్థుల ఐక్యతను చాటేలా ఘనంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతుండగా, మైదానంలో…

  • January 14, 2026
  • 45 views
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీగా కురుస్తున్న వర్షం

జహీరాబాద్ జనం న్యూస్14 జనవరి వాతావరణంలో మార్పు రావడంతో జహీరాబాద్ పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది శీతాకాలంలో మాబ్బులు కమ్ముకొని గంటా నుండి వర్షం కురుస్తోంది ఇన్ని రోజుల వరకు ప్రజలు చలికి వనిగిపోయారు ఒక్కసారిగా వాతావరణం లో మార్పు ఏర్పడింది…

  • January 14, 2026
  • 52 views
చెన్నయ్య గారి పల్లె లో సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లె లోసంక్రాంతి సంబరాలు ప్రారంభమైన సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు విజయభాస్కర్ రెడ్డి ని వారి స్వగృహం చెన్నయ్యగారి పల్లె…

  • January 14, 2026
  • 53 views
గ్రామ సచివాలయాల పేరు మార్పుపై ఆర్డినెన్స్ జారీ

జనం న్యూస్:జనవరి 14(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం) రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో వీటిని ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పిలవనున్నారు. పేరు మార్పు కోసం…