జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 16 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో వాసవి వనితక్లబ్ఆధ్వర్యంలో ముగ్గులపోటీలనునిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం వాసవి సముదాయ సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, వాసవి క్లబ్ గవర్నర్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఈ రోజు (16/01/26) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారం తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామం సచివాలయం నందు సక్రాంతి పండుగ ను పురస్కరించుకొని…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 16 కార్యక్రమంలో భాగంగా రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని…
మద్నూర్ జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల ఎస్సైగా మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఎస్సైగా పనిచేసిన రాజు బిచ్కుందకు బదిలీపై వెళ్లగా బిచ్కుందలో ఎస్సైగా పనిచేసిన మోహన్…
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి… బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంబిచ్కుంద మండల ఎస్సైగా రాజు బాధ్యతలు స్వీకరించినారు. బదిలీల భాగంగా మద్నూర్ నుండి బిచ్కుంద కు వచ్చినట్లుగా తెలిపారు. ప్రజలకు సంక్రాంతి…
బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్ వాట్సాప్ గ్రూపులలో నాకు రూ. 5 వేలు వచ్చాయి.నేను నకిలీ అనుకున్నాను.మీరు ప్రయత్నించి చూడండి మీరు పది మందికి ఫార్వర్డ్ చేయండి అనీ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని బిచ్కుంద ఎస్సై గుండెల రాజు…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి. 16 కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్థుల ఐక్యతను చాటేలా ఘనంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతుండగా, మైదానంలో…
జహీరాబాద్ జనం న్యూస్14 జనవరి వాతావరణంలో మార్పు రావడంతో జహీరాబాద్ పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది శీతాకాలంలో మాబ్బులు కమ్ముకొని గంటా నుండి వర్షం కురుస్తోంది ఇన్ని రోజుల వరకు ప్రజలు చలికి వనిగిపోయారు ఒక్కసారిగా వాతావరణం లో మార్పు ఏర్పడింది…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లె లోసంక్రాంతి సంబరాలు ప్రారంభమైన సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మరియు విజయభాస్కర్ రెడ్డి ని వారి స్వగృహం చెన్నయ్యగారి పల్లె…
జనం న్యూస్:జనవరి 14(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం) రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో వీటిని ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పిలవనున్నారు. పేరు మార్పు కోసం…