హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ పాలసీ
జనం న్యూస్, మార్చ్ 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్( ఎస్ బి ఐ )లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఫ్యామిలీ 4 మెంబెర్స్ కి 5lacks,10 లాక్స్ 15…
వైద్య విద్యార్థిని మన్వితకు ఘన సత్కారం
డాక్టర్ మన్వితను సత్కరిస్తున్న ఆర్య వైశ్య సంఘం ప్రముఖులుజనం న్యూస్ మార్చ్ 17 అమలాపురం మామిడికుదురు: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయే షన్ పూర్తి చేసి పట్టా పొందిన పాశర్లపూడిలంకకు చెందిన డాక్టర్ పెదమల్లు మన్వితను ఆదివారం గ్రామంలో ఘనంగా సత్కరించారు.…
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 17. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు బస్టాండ్ సెంటర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు పార్క్ లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ…
ఆలయ ఫౌండేషన్ నిరుపేదలకు గొప్ప వరం
ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సీజన్ కాన్సెంట్రేటర్ అందజేత.. నిరుపేద కుటుంబాలకు అండగా పరికిపండ్ల నరహరి ఐఏఎస్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా వీణవంక మం వల్లభాపూర్ గ్రామంలో నామని…
దళితుల జోలికి వస్తే సహించేది లేదు ఖబర్దార్ జగదీశ్వర్
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దళితుల జోలికి వస్తే ఎంతటి పెద్దవారినైనా సహించేది లేదని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పడిగెల అమర్ అన్నారు.నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు…
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు మరువలేనివి: ప్రజా సంఘాల నాయకులు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి అని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని భాస్కర్ సెంటర్లో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు.…
నేడు జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనం న్యూస్, మార్చ్ 17, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ముందస్తుగా టిఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్ నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించను న్నారు.…
సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జనం న్యూస్ 16మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురుమల శంకర్ ) 17 వ తేదీ సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు…
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ….
బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్ n ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోనీ ఆదివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మార్వో సురేష్ ,మరియు…
ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్
జనం న్యూస్, మార్చ్ 17,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ఈ నెల 19,…