సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా!!
జనం న్యూస్ మే 12 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయిస్తాం. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా…
భారత సైన్యం కోసం కుండలేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలుచేస్తున్న బీజేపీ నాయకులు
జనం న్యూస్ మే 11 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేని కోన: కుండలేశ్వర గ్రామం శ్రీ పార్వతీ కుండలేశ్వరం శివమాలయంలో భారత సైన్యానికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుని ఆశీస్సులు కలగాలని కుండలేశ్వర స్వామి ఆలయంలో బీజేపీనాయకులు ప్రత్యేక పూజలు నిర్వహింశారు.…
మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూరాలని హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించిన కార్యక్రమం
జనం న్యూస్ మే 11 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జమర్రి గ్రామంలో భారత్ పాకిస్తాన్ మధ్య నిన్నటి వరకు జరిగిన యుద్ధంలో వీరమరణం చెందినటువంటి ఆర్మీ జవాన్ మురళి నాయక్ గారి ఆత్మ…
జిల్లాస్థాయి సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందు ను సన్మానించిన
మాదిగ ఐక్యవేదిక జనం న్యూస్11మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమల శంకర్) ఇటీవల జిల్లా స్థాయి సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందు ను ఆదివారం నాడు పాల్వంచలో వారి స్వగృహం నందు సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక కమిటీ సభ్యులు…
అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్., జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన…
గంజాయితో వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే ఫ్లాట్ ఫామ్పై శనివారం నిర్వహించిన తనిఖీల్లో 50,000 విలువచేసే 10 కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP ఎస్ఐ పి.బాలాజీ రావు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం…
విశాఖలో హల్చల్ చేసిన వ్యక్తి వివరాలివే..
జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత రాత్రి నుంచి విశాఖపట్నం నగరంలో పలు ప్రాంతాలలో సుమారు 40 సంవత్సరాలు వయసు ఉండే ఒక మగ వ్యక్తి పెద్ద గడ్డంతో సూట్ ధరించి అనుమానస్పదంగా ఫోటోలు…
పాక్ దుశ్చార్యాలను ఖండిస్తున్న మాజీ సైనికుడు డి అనిల్ కుమార్ (ఎక్స్- ఎన్ ఎస్ జి బ్లాక్ క్యాట్ కమాండో)
జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కుటీల పాక్ కు చెక్ పెట్టాల్సిందే :- కాల్పులు విరమణ ప్రకటించిన జాగ్రత్త అవసరం దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమంటున్న జిల్లా మాజీ సైనికులు.. యుద్ధానికి సై…
శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిదేవాలయ ఆలయ కమిటీ నూతన అధ్యక్షులుగా పరిపూర్ణ
జనం న్యూస్ – మే 10 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : శ్రీ శ్రీ మధిరట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఆలయ మాజీ…
కొట్రంగే వారి వివాహ వేడుకలలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షులు రమేష్ రూపనార్జనం న్యూస్ 10 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లారం గ్రామంలో కొట్రంగే తాను బాయి- నాగేశ్వరరావుల కూతురు చి. జ్యోతి మరియు రాజుల వివాహ వేడుకలలో ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ…