• November 27, 2025
  • 84 views
ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: పోగుల మల్లేష్

(జనం న్యూస్ నవంబర్ 27 ప్రతినిధి కాసిపేట రవి) భీమారంమండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ గా పోటీ చేయునట్లు పోగుల మల్లేష్ ప్రకటించారు.గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో…

  • November 27, 2025
  • 86 views
కోటిన్నర రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు రిపేర్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

జనం న్యూస్ నవంబర్.27 ముమ్మిడివరం అమలాపురం నుండి చల్లపల్లి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు రిపేరు పనులను సవరప్పాలెం( చింతల దగ్గర పుళ్ళమ్మ .నుయ్యి)వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు .ఎస్ యానం బీచ్…

  • November 27, 2025
  • 81 views
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 5 మంది నిందితులకు జరిమానా, ఐదుగురికి జైలుశిక్ష

జనం న్యూస్‌ 27 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిల్లో రూరల్ మరియు గంట్యాడ పోలీసులు ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు…

  • November 27, 2025
  • 117 views
పటాన్‌చేరు ఎంపిపి కార్యాలయం ఎదుట విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

పూడ్చని గుంతతో ప్రజలకు అట్టడుగు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు పట్టణ పరిధిలో గల మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ పోల్…

  • November 27, 2025
  • 77 views
గడ్డిమందు తాగి మహిళ మృతి: గజపతినగరం ఎస్ఐ

జనం న్యూస్‌ 27 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.…

  • November 27, 2025
  • 76 views
ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తం మరొకరికి ఎక్కించారు!

జనం న్యూస్‌ 27 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్…

  • November 27, 2025
  • 77 views
రామనారాయణ క్షేత్రాన్ని సందర్శించిన అంచనాల కమిటీ

జనం న్యూస్‌ 27 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ ప్రతినిధులు జిల్లాకు బుధవారం చేరుకున్నారు. కమిటీ ఛైర్మన్ వి.జోగేశ్వరరావు, సభ్యులు డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజుకు అధికారులు ముందుగా ఘన స్వాగతం పలికారు.…

  • November 27, 2025
  • 78 views
ప్రభుత్వ నిషేధిత గుడుంబా పట్టివేత

జనం న్యూస్ నవంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని నేరేడు పల్లి గ్రామంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా నేరేడు పల్లి గ్రామంలో కడెం రాజమ్మ భర్త రాజయ్య తన…

  • November 27, 2025
  • 80 views
వాంకిడి సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం లో దూకుడు

జనం న్యూస్ నవంబర్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి గ్రామపంచాయతిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి పేంటు ఎన్నికల రణరంగంలో దిగడంతో ప్రచారానికి మరింత వేడి వచ్చింది. గ్రామ ప్రజల నుంచి అభ్యర్థికి విశేష మద్దతు లభిస్తున్నట్లు…

  • November 27, 2025
  • 1278 views
దారుణం ఆస్తి కోసం తల్లిని చావకొట్టిన కొడుకు.. ఈ వీడియో చూస్తే చాలా బాధ వేస్తుంది.. (వీడియో చూడండి)

జనం న్యూస్:- ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది జనాలు మరిచినట్లుగా ఉన్నారు. రోజురోజుకి జనాలలో మానవత్వం అనేది నశించిపోతుందా అంటే నిజమే అని చెప్పాలి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. పైసకు ఉన్న విలువ మనిషికి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.…