ప్రజా పాలన పై ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు
మండల అధ్యక్షుడు పరశురాం రావు జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ప్రజా పాలన పై ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రావు.…
పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జనం న్యూస్ మే 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.పద్మశాలీలు అన్ని రంగాలలో రాణించాలని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని…
100కిలోల తలంబ్రాలు తీసుకొచ్చిన రామకోటి రామరాజు సన్మానం
ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి జనం న్యూస్, మే 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోటి తలంబ్రాల్లో పాల్గొన్న భక్తులకు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ…
అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాండీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు
అబివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు అన్నారు. వాంకిడి మండల కేంద్రం లోని మండోకర్ వాడలో ఉపాధి హామీ 4 లక్షల వీధులతో సీసీ రోడ్డు పనులను ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు…
కంగ్టి నుంచి రామ్ సింగ్ నాయక్ తండా కి శ్రీ భవాని మాత, సంత్ సేవాలాల్ మహారాజ్,విగ్రహాల తరలింపు
అంగరంగ వైభవంగా బంజారా నృత్య నాట్య ప్రదర్శనతో విగ్రహాలను ఊరేగింపుగా బంజారా భక్తులు జనం న్యూస్,మే 02, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల చౌకన్పల్లి రామ్ సింగ్ నాయక్ తండలో నూతనంగా శ్రీ జగదంబ భవాని మాత,సేవాలాల్ మహారాజ్,ఆలయాన్ని నిర్మించారు.…
ఆర్వో వాటర్ ఫిల్టర్ ఫ్రిడ్జ్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ డివిజన్ ఎఎస్పీ చిత్తరంజన్
జనం న్యూస్ మే 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి…
మే 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహణ…..రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మే నెల చివరి వరకు ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి భూ సేకరణ జరిగిన భూముల వివరాలు అప్ డేట్ చేయాలి నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు అర్హుల కు ఇందిరమ్మ ఇండ్ల పథకం కేటాయించాలి…
హైవేపై వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
యువకులు లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు దొంగల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ మే 03(మునగాల మండల ప్రతినిధి…
తైక్వాండో ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం..!
పాల్గొన్న ప్రముఖులు.. జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి, సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిది మనిషిని మనిషిగా గౌరవించాలి, ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి, ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముంగింపు కార్యక్రమంలో లో…
హైడ్రా అధికారులతో సమావేశమై నల్లచెరువును పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హైడ్రాధికారులతో సమావేశమై అనంతరం నల్లచెరువు వద్ద అధికారులతో చెరువును పర్యవేక్షించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, పట్టాదారులకు ఎటువంటి ఇబ్బంది…