• November 25, 2025
  • 81 views
..మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన తీన్మార్ జయ్

.జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం పేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామానికి చెందిన ఇటీవల మాలోతు శాంతమ్మ అనారోగ్య కారణంగా మరణించారు దాని గమనించిన ఆ గ్రామ యువ నేత తీన్మార్…

  • November 25, 2025
  • 79 views
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ సంఘాల ధర్నా42% రిజర్వేషన్ అమలుకు బలమైన డిమాండ్ — బిఎస్పీ ఇన్‌చార్జ్ కురిమెల్ల శంకర్ హెచ్చరిక

జనం న్యూస్ నవంబర్ 25( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బస్టాండ్ సమీపంలోని అమరవీర స్తూపం వద్ద ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, అది పూర్తి…

  • November 25, 2025
  • 83 views
3 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

జనం న్యూస్ నవంబర్(25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలోని నేషనల్ హైవే 365 రోడ్డు గోరంట్ల నుండి నేషనల్ హైవే 365 కరివిరాల కొత్తగూడెం వరకు మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో సిఆర్ఆర్ నిధులతో నిర్మించు రోడ్డుకు…

  • November 25, 2025
  • 83 views
రైతన్న మీకోసం క్యాంపెయిన్ కార్యక్రమం పర్యవేక్షించిన తర్లుపాడు మండల తహసీల్దార్ & మండల వ్యవసాయ అధికారి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 25 తర్లుపాడు మండలం లో సూరేపల్లి, తుమ్మలచెరువు మరియు కలుజువలపాడు గ్రామాలలో రైతన్న మీకోసం సిబ్బంది చేస్తున్న సర్వే ను సమర్ధవంతంగా నిర్వహించాలని మండల తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండల…

  • November 25, 2025
  • 100 views
వ్యవసాయ విశ్విద్యాలయం – మొక్కజొన్న పరిశోదన విభాగం దత్తత గ్రామంగా అంగడి చిట్టెంపల్లీ

జనం న్యూస్ 25 నవంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని అంగడి చిట్టేంపల్లీ గ్రామంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం- మొక్కజొన్న పరిశోధన విభాగం సంచాలకులు డా. సుజాత గారి బృందం పర్యటించారు. ఈ సందర్భంగా వారు అంగడి…

  • November 25, 2025
  • 91 views
మెనూర్‌లో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

మద్నూర్ నవంబర్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మెనూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమార్థం అందిస్తున్న నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం గ్రామంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల మహిళలకు ప్రయోజనం చేకూరే…

  • November 25, 2025
  • 85 views
తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన – తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం రాజంపేట నియోజకవర్గంప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియ జేసారు.మంగళవారం నాడు నందలూరు తాసిల్దార్ కార్యాలయాన్ని తెదేపా పార్లమెంట్…

  • November 25, 2025
  • 80 views
శ్రీ శ్రీ హాజరత్ ఖాధర్ వల్లి అరవపల్లి ఉరుసు కు చమ్మర్థి ను ఆహ్వానించిన కమిటి సబ్యులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె అరవపల్లి లో శ్రీ శ్రీ శ్రీ హాజరత్ ఖాధర్ వల్లి 134 వ ఉరుసు 28 వ తేదీ సంధర్బంగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్…

  • November 25, 2025
  • 82 views
25.11.2025, మంగళవారం కందుకూరు నియోజకవర్గం

చంద్రబాబు ఎప్పుడూ రైతుల పక్షమే 2014-19 ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రుణమాఫీ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు ఇప్పుడు పంచాయతీలకు దండిగా నిధులు కందుకూరు ప్రజలు ఆదరించి గెలిపించారు వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నా – కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి…

  • November 25, 2025
  • 90 views
అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగామండల న్యాయ సేవ అధికార సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు.

అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండల న్యాయ సేవా అధికార సంఘం వారి ఆధ్వర్యంలో ఐ. సి. డి. యస్ కేంద్రభవనము నందు న్యాయ…