జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా 10-11-25 నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం ఎర్ర చెరువు కట్టపై వెలసిన శివాలయంలో ఈరోజు కార్తీక 3వ సోమవారం సందర్భంగా భక్తులు శివునికి పూజలు నిర్వహించారు ఈ కార్య క్రమంలో ఆలయ ధర్మకర్త నాగేంద్ర…
ఏపిఏం గోపతి శ్రీనివాస్,సీసీ అనసూయ, జనం న్యూస్,నవంబర్ 10,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గణపూర్,జంమ్గి కె,జంమ్గి బి,గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సోమవారం రైతులు గ్రామ పార్టీ నాయకుల సమక్షంలో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు 12-11-2025 అనగా బుధవారం చేపట్టబోయే మెడికల్ కాలేజీల ప్రైవే టీకరణ కు వ్యతిరేకంగా వైఎస్సార్…
జనం న్యూస్ నవంబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక మండల సమైక్య సమావేశానికి ఓరుగల్లు మహా సమాఖ్య నుండి సీనియర్ సిఆర్పిలు ఎండి షాహిన్, సరిత లు…
జనం న్యూస్ నవంబర్ 10 అమలాపురం ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామములో చేనేత కులానికిచెందిన (దేవాంగ, కర్నబత్తుల, పద్మశాలీ) కులాలకు సర్వే నెం.166/28 లో వీవర్స్ సొసైటీ బిల్డింగ్ నిర్మాణం కొరకు గత జగనన్న ప్రభుత్వములో ఈ చేనేత సొసైటీ బిల్డింగ్…
జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప, దొంతుకుర్రు, కొప్పుకుంట గెద్దనపల్లి, కాట్రేనికోన పంచాయతిలలో జరిగింది కూటమి ప్రభుత్వo చేస్తున్నఅరాచకాలను మరియు 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను…
జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భాజపా రాష్ట్ర నాయకులు యాళ్ళ దొరబాబు పుట్టినరోజు సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన హరి మనో వికాస కేంద్రం నందు నిత్యవసర వస్తువులు…
జనం న్యూస్; నవంబర్ 10 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ మరణం సాహితీ రంగానికి తీరని లోటని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, మిమిక్రీ రమేష్, వరుకోలు లక్ష్మయ్య,…
జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అవినీతి లేని భూపాలపల్లి నియోజకవర్గంలో అని మండలాలు తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పని చేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల…
జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠ శాలను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడి ఆవరణలో చెత్త పేరుకుపోవడం, మరుగు దొడ్లు,…