• April 14, 2025
  • 44 views
ఆర్థిక భారాలు మోపి ప్రజల రక్త మాంసాలతో ప్రభుత్వాలను నడుపుతారా..?

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్తి పన్ను, కరెంట్ బిల్లుతో పాటు వంట…

  • April 14, 2025
  • 38 views
శాస్త్రీయ ఆలోచనతోనే సామాజిక న్యాయం– డా. కె. హుస్సేన్ – సామాజిక విశ్లేషకులు

జనం న్యూస్ :14 ఎప్రిల్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్. ; డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్దిపేట రీజినల్ స్టడీ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం…

  • April 14, 2025
  • 55 views
మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గ్రందే. వెంకటరంగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14. మండలంలోని సూరేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గ్రందే వెంకట రంగయ్య గ్రామ సర్పంచిగా 35 సంవత్సరాల పాటు ఎన్నో మంచి సేవలను అందించి గ్రామ అభివృద్ధికి పాటుపడిన మంచి నాయకుడి గుర్తుగా…

  • April 14, 2025
  • 36 views
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆధునిక భారతదేశం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆర్థికవేత్త,రాజకీయవేత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా…

  • April 14, 2025
  • 40 views
తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14. తర్లుపాడు మండలంలోని లక్ష్మక్క పల్లి స్కూల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14న…

  • April 14, 2025
  • 36 views
సీతా రామ కళ్యాణం లో పాల్గొన్న ఆకేపాటి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు అరవపల్లిలో శ్రీరామ దేవాలయంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి నందలూరు ఉప సర్పంచ్ ఇబ్బు, గుండు మల్లిఖార్జున రెడ్డి,…

  • April 13, 2025
  • 41 views
టిడిపిలో మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు

తెలుగుదేశం పార్టీలో కష్టపడే ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు, శనివారము రాజంపేట స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ…

  • April 13, 2025
  • 45 views
బాడీ ఫ్రీజర్ ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల సౌజన్యంతో ఇవాళ నందలూరు మండలంలో చనిపోయిన వారి మృతదేహాల అవసరార్థం మరియొక బాడీ ఫ్రీజర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా…

  • April 13, 2025
  • 57 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, ఏప్రిల్ 14 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన గౌరారం యాదయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న…

  • April 13, 2025
  • 36 views
గంజాయి సాగు చేస్తున్న వ్యక్తులు అరెస్ట్ చేసిన సీఐ సత్యనారాయణ…..

బిచ్కుంద మార్చి 13 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలో కాటేపల్లి తాండకు చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు తన ఇంటి వద్ద గంజాయి సాగును చేస్తూ గంజాయి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com