పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి
జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్త…
వైసీపీ పీఏసీ మెంబెర్గా మాజీ ఎంపీ బెల్లాన
జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. బెల్లానను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) మెంబర్గా నియమిస్తూ తాడేపల్లి…
బైపీసీలో నెల్లిమర్ల విద్యార్థినికి జిల్లా ఫస్ట్ ర్యాంక్
జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నెల్లిమర్ల CKM ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. నిరుపేద కుటుంబానికి చెందిన లలిత సీనియర్ బైపీసీలో 989 మార్కులు సాధించి…
ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర ఎనలేనిది
ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో సిసి కెమెరాల పాత్ర ఎనలేనిది విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సిసి…
ముస్లిం ఆస్తులు కబ్జా చేసి కార్పొరేట్లకి ధారాదత్తం చేసే కుట్రలో భాగమే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం.*-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం.
జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బిజెపి అధికారంలోకి వచ్చాక దేశంలో మైనారిటీలకు, దళితులకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా చేస్తూ ఆర్.ఎస్.ఎస్ మతోన్మాద ఎజెండాను బిజెపి అమలులో భాగంగా ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతూ అనేక…
గురుకులాల్లో ఐదో తరగతి లో సీటు సాధించిన విద్యార్థులు 20 లోపు అడ్మిషన్ అవ్వండి
టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు).. జనం న్యూస్ // ఏప్రిల్ // 13 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్…
కృష్ణ కాలనీలో బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.
జనం న్యూస్ // ఏప్రిల్ // 13 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో శనివారం,గుల్లి రమ-రాములు, మారేపల్లి లక్ష్మీ -దేవేందర్ల సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువజన…
బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు?
జనం న్యూస్ ఏప్రిల్ 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.. జిల్లా నేషనల్ పార్క్ ఏరియా అటవీ…
పెద్దఉమ్మెంతాల్ లో వైభవంగా హనుమాన్ జయంతి మహోత్సవం
జనం న్యూస్ 13 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం లో శనివారం హనుమాన్ జయంతి మహోత్సవం అంగరంగ…
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు….
బిచ్కుంద ఏప్రిల్ 13 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని వివిధ హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండలంలోని మల్కాపూర్ హనుమాన్…