ఏర్గట్ల ఎపుసం – పసుపులో విత్తన శుద్ధిపైన అవగాహన సదస్సు
జనం న్యూస్ మే 31: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల మండల వ్యవసాయ, ఉద్యాన మరియు పశు సంవర్ధక శాఖ అదికార బృందం “ఏర్గట్ల ఏపుసం” అను ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం…
బట్టాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ లు అందజేత
జనం న్యూస్ మే 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం: బట్టాపూర్ గ్రామములో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనా లబ్ధిదారులతో శుక్రవారం రోజునా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బాలే శ్రీనివాస్, సీనియర్ నాయకుడు షేక్ కరీం మాట్లాడుతూ తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లను…
నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి
జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని కొప్పుల గ్రామానికి చెందిన రామిని రాజ్యలక్ష్మి మరణించగా ఆమె పార్థివదేహాన్ని కి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుమరులు రామిని చంద్రమౌళి రాజవిర్ శ్రీనివాస్ లను…
భూ భారతి గ్రామ సదస్సులను సద్వినియోగం చేసుకోండి.
మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడి మద్నూర్ మే 31 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ను జూన్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా…
11వ. అంతర్జాతీయ యోగ దినోత్సవం..!
జనంన్యూస్. 31. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. 2025 దశాబ్ది ఉత్సవాలు 27/05/2025 నుండి జిల్లాలో ప్రారంభించపడినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె. గంగదాస్ తెలిపారు. ఇందులో భాగంగా హరితయోగం, యోగ సమావేశం, యోగ ప్రచారం నిర్వహించబడినవి ఇందులో భాగముగా…
పోలీస్ శాఖ లో పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు..!
జనంన్యూస్. 31. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ శాఖలో మే 31న “పదవి విరమణ నేపద్యంలోని వారి వివరాలు మే నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది.
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి ఏ వో జమున
జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూమి కలిగిన వారు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల ఏవో గంగా జమున తెలిపారు మండలంలోని తహరాపూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన…
నూతనంగా నిర్మించిన ఆలయ విగ్రహ ప్రతిష్ట కు ఆహ్వాన పత్రిక అందజేత
జనం న్యూస్, జూన్ 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం పాములపర్తిలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి నీలం మధు ముదిరాజ్, కు తన నివాసంలో మర్యాదపూర్వకంగా…
గంగ భవాని కొసం పోలీసులు గాలిస్తున్నారు మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు అవినీతి చేసి, ప్రజలు సొమ్మును కాజేసి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ఉద్యోగి గంగ భవాని కోసం పోలీసులువెతుకున్నారు-కమిషనర్ శ్రీహరి ఆమె వద్ద నుంచి 12లక్షల రూపాయల…
యాదవ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్యాదవ సేవా సమితి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గుంటూరు ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జూన్ 1అదివారం ఉదయము 10గంటలకు గుంటూరు లో ఏటుకూరి రోడ్ లో వివాహ కన్వెన్షన్ లో జరుగుతుంది కావున చిలకలూరిపేట…