• April 13, 2025
  • 43 views
మడివి వారి పేన్ పండుగ ఏప్రిల్ 13, ఆదివారం నుండి ప్రారంభం

ఏప్రిల్ 14 నుండి 21 వరకు సేవా యాత్ర ఏప్రిల్ 22, మంగళవారం పోతనపల్లిలో ప్రధాన పండుగ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 12 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి రక్త సంబందికుల…

  • April 13, 2025
  • 40 views
మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించే అర్హత కురువ పల్లయ్య కు లేదు*.

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల బీఆర్ఎస్వి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మత్తాలి అనే నన్ను జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆయన ఫోటో…

  • April 13, 2025
  • 39 views
నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు..!_

జనం న్యూస్ ఏప్రిల్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు-డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 1891 ఏప్రిల్‌ 14న మహారాష్ట్రకు చెందిన మెహర్‌ కులంలో రామ్‌జీ మాలోజీ సక్పాల్‌, భీమాబాయ్‌ రామ్‌జీ సక్పాల్‌ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన…

  • April 13, 2025
  • 56 views
టైటిల్;వనజీవి రామయ్య మరణం తీరనిలోటు

జనం న్యూస్ ;13 ఆది వారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ చెట్ల పెంపకం గూర్చి నిరంతరం శ్రమించిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీరనిలోటని కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, సింగీతం నరసింహరావు,…

  • April 13, 2025
  • 51 views
సకల కళా కోవిదుడు భైరవన్ శర్మ

జనం న్యూస్:13 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్ భీరంగూడకు చెందిన పి.వి.భైరవన్ శర్మ తెలుగు పండితుడు.కవి.రచయిత. గాయకుడు. చిత్రకారుడు. రెండు వేలకుపైగా కవితలు.పాటలు.పద్యాలు రచించాడు. ఆరచనలను పుసకరూపములో ముద్రించి సుమారు 16పుస్తకాలు రచించాడు.అందులో మాట శతకం. ఆణిముత్యాలు.…

  • April 13, 2025
  • 61 views
విద్య తోనే అభివృద్ది సాధ్యం * ఆదివాసులకు అండగా చిత్తరంజన్గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లపుడూ అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు

అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవలి జనం న్యూస్ ఏప్రిల్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన మంగి,కొలాంగుడా గ్రామాలలో పర్యటించి, వారి సమస్యలను…

  • April 13, 2025
  • 41 views
హనుమాన్ జయంతి లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు…. మద్నూర్

ఏప్రిల్ 13 జనం న్యూస్జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు మద్నూర్మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి…

  • April 13, 2025
  • 50 views
ప్రజా సేవలో దూసుకుపోతున్న తీన్మార్

జనం న్యూస్ ఏప్రిల్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేల రాగడంతో తన గ్రామంలో రైతులకు…

  • April 13, 2025
  • 52 views
ఈదురు గాలుల బీభత్సం నష్టం పోయినా రైతులకు నష్టపరిహారం అందాలి తీన్మార్ జయ్

జనం న్యూస్ ఏప్రిల్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలులు బీభత్సానికి కోతకు వచ్చే దిశలో మొక్కజొన్న నేలకు ఒరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పించింది ఈదురు గాలులతో సుమారు…

  • April 12, 2025
  • 50 views
హత్నూర తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు*

జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసి సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని హత్నూర తాసిల్దార్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com