• November 10, 2025
  • 95 views
మండలంలో ఐదు పంచాయతీలు రచ్చబండ కార్యక్రమం

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మడివరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప, దొంతుకుర్రు, కొప్పుకుంట గెద్దనపల్లి, కాట్రేనికోన పంచాయతిలలో జరిగింది కూటమి ప్రభుత్వo చేస్తున్నఅరాచకాలను మరియు 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను…

  • November 10, 2025
  • 104 views
యాళ్ళ దొరబాబు వారి జన్మదిన సందర్భంగా సమాజ సేవలో యువ మోర్చా

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భాజపా రాష్ట్ర నాయకులు యాళ్ళ దొరబాబు పుట్టినరోజు సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన హరి మనో వికాస కేంద్రం నందు నిత్యవసర వస్తువులు…

  • November 10, 2025
  • 114 views
కవి అందెశ్రీ మరణం సాహితీలోకానికి తీరని లోటు

జనం న్యూస్; నవంబర్ 10 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ మరణం సాహితీ రంగానికి తీరని లోటని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, మిమిక్రీ రమేష్, వరుకోలు లక్ష్మయ్య,…

  • November 10, 2025
  • 68 views
.అవినీతి రహిత సమాజ నిర్మాణమే ఎమ్మెల్యే జీఎస్సార్ లక్ష్యం

జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అవినీతి లేని భూపాలపల్లి నియోజకవర్గంలో అని మండలాలు తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పని చేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల…

  • November 10, 2025
  • 118 views
…పాఠశాలలో పారిశుద్ధ్యాన్ని విస్మరించారని ప్రధానోపాధ్యాయురాలిని సస్పెన్షన్

జనం న్యూస్ నవంబర్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠ శాలను కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడి ఆవరణలో చెత్త పేరుకుపోవడం, మరుగు దొడ్లు,…

  • November 10, 2025
  • 114 views
ధనసిరి గ్రామంలో వేగంగా కొనసాగుతున్న ఇంద్రమ్మ ఇండ్లు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 10 ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ధనసిరి గ్రామంలో ఇండ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయిజహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండలంలోని ధనసిరి గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద 58 మందికి…

  • November 10, 2025
  • 185 views
ప్రజావాణి కి 31దరఖాస్తులు

జనం న్యూస్ నవంబర్ 10 సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజ రాణిలతో కలిసి ప్రజావాణి…

  • November 10, 2025
  • 72 views
వీరమల్ల రమశ్రీ ,సౌజన్యలకు ఆర్టిఐ కమిషనర్ దేశాల భూపాల్ గారిచే ఘన సన్మానం

జనం న్యూస్ ; నవంబర్ 10 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;హైదరాబాద్‌: సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్…

  • November 10, 2025
  • 105 views
బ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో కొనసాగుతున్నభక్తుల రద్దీ

ప్రత్యేక అభిషేకాలు, రుద్రహోమం – మహా అన్నదానం జనం న్యూస్ నవంబర్ 11 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది.తెల్లవారుజాము నుంచే…

  • November 10, 2025
  • 64 views
జహీరాబాద్ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక జాగో తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 కొద్దికొద్దిగా ప్రజా సమస్యలపై సరిచేస్తూ జహీరాబాద్ పురపాలక సంఘం ప్రత్యేక పాలన అధికారి మరియు కమిషనర్ జహీరాబాద్ పట్టణంలో పారిశుధ్యం పై ప్రశ్నించిన జాగో తెలంగాణ స్పందించి జహీరాబాద్ పట్టణంలోని…