• December 16, 2025
  • 127 views
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని కలిసిన కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కుమ్మరి. పద్మ జగన్,వార్డ్ సభ్యులు.పాపన్నపేట

.డిసెంబర్.15(జనంన్యూస్) మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన కుమ్మరి. పద్మ జగన్, వార్డ్ సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్…

  • December 16, 2025
  • 127 views
ససర్పంచులు సన్మానించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్

జనం న్యూస్, డిసెంబర్ 16, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఘన విజయం సాధించి గెలుపొందిన పద్మశాలి ముద్దు బిడ్డలు గూరుడు తిరుపతి ని మరియు ద్యావనపల్లి రామకృష్ణ ని మెట్ పల్లి మాజీ…

  • December 16, 2025
  • 115 views
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు విజయ భాస్కర రావు.

.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 16 తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు వారు ఎన్నటికీ మర్చిపోలేరని తర్లుపాడు మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయభాస్కరరావు అన్నారు.…

  • December 16, 2025
  • 129 views
మహిళల భద్రత, రోడ్ సేఫ్టీ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి:- ఎస్సై మల్లికార్జున్రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని ఆల్విన్ మౌంట్ కార్మెల్ పాఠశాల నందు శక్తి టీం అవగాహనసదస్సునిర్వహించారు.ఈసందర్భంగా ఎస్సై మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్, మహిళల భద్రత, సైబర్…

  • December 16, 2025
  • 125 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్గోపన్పల్లి గ్రామంలో భారీ మెజార్టీతో విజయం సాధించిన ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 16 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో . బిఆర్ఎస్ పార్టీ తరఫున సమ్మన్ గారి ఈశ్వర్ సర్పంచ్ అఖండ విజయం సాధించారు . గ్రామ ప్రజలు బిఆర్ఎస్…

  • December 16, 2025
  • 130 views
తుంగతుర్తి మాజీ జెడ్పిటిసి కన్నుమూత

జనం న్యూస్ డిసెంబర్(16) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం ముకుందపురం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నేత తుంగతుర్తి మాజీ జెడ్పిటిసి మురగుండ్ల లక్ష్మయ్య అనారోగ్యంతో అకాల మరణం చెందినాడు. లక్ష్మయ్య చిన్నతనములోనే ప్రజల వెంట ఉండి ప్రజల…

  • December 16, 2025
  • 121 views
వైసీపీ కోటి సంతకాల ఉద్యమం సక్సెస్: పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజల గళం!

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని జడ్పీ ఛైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. మీడియా…

  • December 16, 2025
  • 125 views
“డిసెంబర్ 31 నుంచి సీఐటీయూ అఖిల భారత మహాసభలు”

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వ తేదీ వరకు విశాఖలో సీఐటీయూ అఖిల భారత మహాసభలు జరగనున్నట్లు అసంఘం నాయకులు రెడ్డి శంకరరావు తెలిపారు. సోమవారం విజయనగరంలో…

  • December 16, 2025
  • 119 views
‘నాలుగో స్తంభం’కు చేయూత: అక్రిడిటేషన్, ప్రకటనలు పెంచాలని కలెక్టర్‌కు విలేకరుల వినతి

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘నాలుగో స్తంభం’గా వ్యవహరించే పత్రికా రంగానికి, ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పత్రికలకు చేయూత అందించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టర్‌కు నేడు…

  • December 16, 2025
  • 125 views
అవయవ దానం మహోన్నతమైనది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 16 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగర తిరుమల మెడికవర్ హాస్పిటల్ నందు ఈరోజు కిడ్నీ ట్రాన్సప్లంట్ కార్యక్రమం నందు అన్ని దానాల కన్నా అవయవ దానం ఎంతో మహోన్నతమైనదని,అవయవ దానం చేస్తే 8 మంది…