జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ 84వ వార్డులో మంగళవారం ఉదయం11 గంటలకు కొత్తూరు రాజుపాలెం రోడ్డు లో ఉన్న వార్డు ఆఫీస్ దగ్గర మహా విశాఖ నగర పాలక సంస్థ కమీషనర్ ఆదేశాలు మేరకు…
జనం న్యూస్ నవంబర్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ భక్తాంజనేయ దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం మూడో మంగళవారం సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం సుమారు 8000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని…
జనంన్యూస్. 11.నిజామాబాద్, భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరం (కలెక్టరేట్)లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి,…
జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూర్ గ్రామంలో బాల్యవివాహాల మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చడం బాల్యవివాహాలు చేయడం లైంగిక దాడులకు పాల్పడితే చట్టపరంగా…
జనం న్యూస్ నవంబర్ 11 మునగాల రాజీ మార్గమే రాజ మార్గమని, సమన్యాయం సత్వర పరిష్కారం అవుతుందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15న కోదాడ కోర్టు…
రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవాలి జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ ప్రాజెక్టు పరిధిలోని చిలిపి చెడు మండల…
( జనం న్యూస్ 11 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలోని ఊరు చెరువు మత్తల అభివృద్ధి పనుల కోసం 33 లక్షల నిధులను చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ఏప్రిల్…
భీమారం నవంబర్11( జనం న్యూస్ ) సమాజాభివృద్ధికి విద్య ప్రధానం భూమికానని ప్రతి నిరక్షరాశి అక్షర ధ్యానం సాధించి సాక్షరుడవ్వడo మాత్రమే సమాజం పురోగమిస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో సెర్ప్…
జనం న్యూస్ నవంబర్ 10 కోదాడ తెలంగాణ క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం హైదరాబాద్ సచివాలయంలోని అజారుద్దీన్ కార్యాలయంలో ఆయనను…
జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సందర్భంగా నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం…