జనం న్యూస్ ఫిబ్రవరి 23 ముమ్మడివరం ప్రతినిధి ముమ్మిడివరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ( సిఇసి) శ్రీ పితాని బాలకృష్ణ సతీమణి సరస్వతి గారు కి హైదరాబాద్ లో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో శస్త్ర…
బిచ్కుంద ఫిబ్రవరి 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ గా సీమా షెట్కార్, వైస్ చైర్ పర్సన్ గా భాగ్యలక్ష్మి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు.నూతన భవనం నిర్మాణం పూర్తి అయ్యేవరకు…
జనం న్యూస్ ఫిబ్రవరి(23) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభించినాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్…
జనం న్యూస్ 24ఫిబ్రవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదిక లో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి నీ పట్టణ రజక…
జనం న్యూస్ ఫిబ్రవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: మానాల మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్) సోమవారం ఏర్గట్ల మండలం కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా దొంచందా గ్రామంలో ఇటీవల సర్జరీ చేయించుకున్న కాంగ్రెస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం ముప్పాళ్ళ గ్రామం యస్సి కాలనీ లో 2018 లో అంగన్వాడి బిల్డింగ్ కు నిధులు మంజూరు అవటం జరిగింది బేస్మెంట్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన సమర శంఖం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 నరసరావుపేట: విద్యార్థినినీ విచక్షణ రహితంగా దండించిన పాఠశాల డైరెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ చేతుల మీదగా బిజెపి…