ఇంటింటికి తిరిగిన చైర్మెన్ కృష్ణారెడ్డి కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి జోగిపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో మంగళవారం నాడు వార్డు కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి ఆధ్వర్యములో ఇంటింటికి తిరుగుతూ వార్డులోనీ పారిశుధ్య సమస్య ,విధి దీపాల,కరెంట్ స్తంభాల సమస్యను వార్డుకు వచ్చిన…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 24 ఫిబ్రవరి బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఇమ్రాన్ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది కానీ మైనార్టీలకు రాజు యువ వికాస్ పథకాన్ని తేవడం…
జనం న్యూస్ 24 ఫిబ్రవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ యన్ యచ్ పి యస్ జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్..గద్వాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నడుస్తున్న ‘రాజకీయ వ్యభిచారాన్ని’…
జనంన్యూస్. 24.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం లొని రావుట్ల గ్రామంలో పోచమ్మ గల్లి వాసులు నూతన డ్రైనేజీ కోసం సర్పంచ్ కి వినతి పత్రం అందజేశినరు పాల్గొన్న వార్డ్ మెంబెర్ భాశెట్టి దాస్. సతీష్.భజన్నగారి శుభాష్.బేల్దారి కిషన్.సానుకాలంగా స్పందించిన సర్పంచ్ కోడిగేలా…
జనం న్యూస్ ఫిబ్రవరి 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు వరంగల్ ఇంచార్జ్ పల్లెబోయిన అశోక్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకటేష్ గౌడ్ రాష్ట్ర…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 హైదరాబాద్ నుంచి గోవాకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 18 గంటల వరకు సమయం పడుతుంది. రానున్న రోజుల్లో ఈ ప్రయాణ సమయం సగానికి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసుకున్న ఏ హోటల్లో మాట్లాడుకునే మాట రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవడం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు భూములు…
ఫిబ్రవరి 23, 2026: భారతమండపం లో నిర్వహించిన ఏఐ సమ్మిట్ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అల్లర్లు సృష్టించిన ఘటనను ఖండిస్తూ, అమలాపురం గడియారస్థంభ సెంటర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని…
జనం న్యూస్ ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి సుమారు ₹20,49,500 విలువైన 141.350 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం…
జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ప్రమాణ స్వీకారం మైపాల చెరువు సెంటర్లో గల రాజులపూడి సూరిబాబు కృష్ణ నివాసం గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజులపూడి భీముడు…