నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం
జనం న్యూస్, అక్టోబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం బుదవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పరమేశ్వర్
జనం న్యూస్ అక్టోబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి ప్రజలకు తెలియజేయునది ఏమనగా రానున్న 3 గంటలు అతి భారీ వర్షాలు ఉన్నందున శిధిలావస్థలో ఉన్న…
అంజయ్య కాలనీ శ్రీరామ్ నగర్ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మొంత తుఫాన్ కారణంగా గత మూడు రోజులు గా కురుస్తున్న వర్షాలు పడటం వలన లోతట్టు ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించమని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ…
నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పోస్ట్…
రైవాడ జలాశయం నుండి వరదనీటి విడుదల — ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ తుహిన్ సిన్హా
జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి దేవరపల్లి : మండలంలోని రైవాడ జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 112.97 మీటర్లకు చేరుకుంది. రైవాడ జలాశయం గరిష్ట నీటి మట్టం 114.00 మీటర్లు కాగా, ప్రస్తుతం జలాశయానికి…
ప్రభుత్వం వలలు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలి
మత్స్యకారుల సంఘం అధ్యక్షులు- రమణ జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లో తుఫాను ప్రభావంతో కృష్ణా నదిలో గల్లంతైన మత్స్యకారుల వలలు, పడవలు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో మొంథా తుఫాను…
హరీష్రావును పరామర్శించిన ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
జనం న్యూస్ అక్టోబర్ 29 హైదరాబాద్: మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్తో కలిసి బుధవారం…
సిఐటియు ఆధ్వర్యంలో నాట్కో కార్మికుల సమస్యల సామరస్య పరిష్కారం
జనం న్యూస్- అక్టోబర్, 29- నాగార్జున సాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లోని నాట్కో ఫార్మా కంపెనీలో గత రెండు నెలలుగా క్యాజువల్ లేబర్ గా పని చేస్తున్న కార్మికుల పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యల పరిష్కారం…
ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు….
బిచ్కుంద అక్టోబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బిచ్కుంద మున్సిపాలిటీలో బుధవారం నాడు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ చేసిన మున్సిపాలిటీ సిబ్బంది మరియు…
ఆయిల్ పామ్ సాగు కోసం ఐదేళ్లు కష్టపడితే జీవితాంతం లాభాలే: పి ప్రావీణ్య ,జిల్లా కలెక్టర్.
సహకార సంఘాల సెక్రటరీలు, రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు జనం న్యూస్ అక్టోబర్ 29 సంగారెడ్డి జిల్లా: ఆయిల్ పామ్ సాగు ఒక కల్పవృక్షం లాంటిదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. ఐదేళ్లు శ్రద్ధగా ఆయిల్ ఫామ్ మొక్కలను…












