జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ హిందువుల అతిపెద్ద పండగ బోగీ సంక్రాంతి కనుమ పండుగకు మొదటిగా గుర్తు వచ్చేది హరిదాసే.హిందూ దేవాలయాలు సాంప్రదాయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆడారి . కుమారస్వామి.. హరిదాస్ కు ఘణ…
జనం న్యూస్ 13 జనవరి వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలను PCC సభ్యులు డా. టి. రితిక్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈర్లవాగు తండా, చౌడపూర్, వాల్య…
జనం న్యూస్ 13 జనవరి శేఖపూర్ గ్రామంలో నడి ఊరిలో దుకాణాల పక్కన రోడ్డు దగ్గర గాలిపటం ఎగరవేస్తున్న జనాలుపట్టించుకొని అధికారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్న ప్రయాణికులుమల్చల్మ గ్రామం నుండి జహీరాబాద్ తన ఇంటికి ద్విచక్ర వాహనం పైన హెల్మెట్…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 13 పెబ్బేరు మంగళవారం రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షులు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13రిపోర్టర్ సలికినీడి నాగు భవిష్యత్ లో ప్రజలు మినీ చిలకలూరిపేటను చూస్తారు. 2026లో ప్రజలు చంద్రబాబు నాయకత్వ సుస్థిరాభివృద్ధి ఫలాల్ని అందుకుంటారు. టిడ్కో సముదాయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాజీమంత్రి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 రిపోర్టర్ సలికినీడి నాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్ అఖిల భారతీయ కోలి ముదిరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్, అఖిల భారతీయ…
జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయనగరం 1వ పట్టణ పరిధిలో చైనీస్ మాంజా (నైలాన్/సింథటిక్ దారం) అమ్మకాలు, నిల్వ, రవాణా మరియు వాడకంపై జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల…
జనం న్యూస్ జనవరి 13.నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఎక్స్రోడ్ వెళ్లే మార్గంలో ఉన్న అమీనాపూర్ (సీతారాంపల్లె) సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేల్పూర్ శివాలయంలో మంగళవారం స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.యువతకు స్ఫూర్తిదాయకుడు, భారతదేశ…
జనం న్యూస్ జనవరి 13, వికారాబాద్ జిల్లా, పరిగి మునిసిపాలిటీ పరిధిలోని నస్కల్ గ్రామంలో రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు మరియు పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.అనంతరం…
జనంన్యూస్. 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి ఐఏఎస్ ని అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్తో చర్చించారు.…