• October 30, 2025
  • 28 views
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ రోజు ఎర్రగడ్డ డివిజన్‌ నాయకులతో కలిసి బూత్ నంబర్ 390 మరియు…

  • October 30, 2025
  • 27 views
మొంథ తుఫాన్ వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొoథా తుఫాన్ భారీ వర్షాలు కురిసిన సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులో ఇండ్ల పర్యవేక్షణ చేసి…

  • October 30, 2025
  • 28 views
మా జీతమే పల్లెకు నిధిగా మారుతోంది-అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు:

(జనం న్యూస్ 30అక్టోబర్ ప్రతినిధి: కాసిపేట రవి ) గ్రామ స్వరాజ్య వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే గ్రామపంచాయతీలు నేడు ఆర్థికంగా చితికిపోయాయి.ముఖ్యంగా ప్రభుత్వానికి,ప్రజలకు మధ్యా వారధిగా ఉండే గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిధుల కొరతతో తీవ్ర మానసిక,ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు పల్లెల్లో…

  • October 30, 2025
  • 27 views
టిటిడి కల్తీ నెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాజీ పి.ఏ. అప్పన్న అరెస్ట్

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం బహిర్గతమవుతోంది. ఈ కేసులో మాజీ టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ అప్పన్నను…

  • October 30, 2025
  • 24 views
కేజీబీవీ విద్యార్థులను పరామర్శించిన జడ్పీ చైర్మన్‌

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నెల్లిమర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్ల కేజీబీవీ విద్యార్థులను జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. పాఠశాలలో జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఐదుగురు…

  • October 30, 2025
  • 108 views
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సుపథ పరీక్షకు నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కొత్తవలస మంగలపాలెం సాయి నగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ దేశపత్రునిపాలెం *సుపథ పరీక్షకు సాయి నగర్ కాలనీ ఎంపీపీ స్కూల్ నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపిక చేయడం జరిగింది.…

  • October 30, 2025
  • 29 views
అంగరంగ వైభవంగా గోపాష్టమి వేడుకలల్లో పాల్గొన్న జడ్పీచైర్ పర్సన్ కుటుంబం

జనం న్యూస్ 30 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలోని తననివాసమైన సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్…

  • October 30, 2025
  • 27 views
టంగుటూరు లో వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో కోటిసంతకాల సేకరణ ఈరోజు చేయడం…

  • October 29, 2025
  • 38 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం

జనం న్యూస్, అక్టోబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం బుదవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ…

  • October 29, 2025
  • 33 views
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎస్సై పరమేశ్వర్

జనం న్యూస్ అక్టోబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి ప్రజలకు తెలియజేయునది ఏమనగా రానున్న 3 గంటలు అతి భారీ వర్షాలు ఉన్నందున శిధిలావస్థలో ఉన్న…