• March 25, 2025
  • 16 views
ప్రతి బాధితునికి శాశ్వత పరిష్కారం చూపుతాం

▪️ ఆర్డీవో ఎస్ రమేష్ బాబు.. జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 274 /75/76 గల నెంబర్ లలో గతంలో కాంగ్రెస్…

  • March 25, 2025
  • 20 views
ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న అంజయ్యను అభినందించిన సహోద్యోగులు

జనం న్యూస్ -మార్చి 26 -నాగార్జున సాగర్ :- అంతర్జాతీయ టిబి నివారణ దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నాగార్జునసాగర్ లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్లో (సమీకృత సేవ మరియు పరీక్షా…

  • March 25, 2025
  • 21 views
ఉపాధి హామీ కూలి మృతి

జనం న్యూస్, 25 మార్చి, కుప్పానగర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్ గ్రామంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

  • March 25, 2025
  • 20 views
లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ సీజ్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్

కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని భార్గవి సర్వీస్ స్టేషన్ ను సీజ్ చేసిన అధికారులు జనం న్యూస్ , మార్చి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :లైసెన్స్ లేకుండా నడుపుతున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేస్తున్నట్టు జిల్లా పౌర సరఫరాల శాఖ…

  • March 25, 2025
  • 32 views
మిర్చీ కూలీల ఆటో బోల్తా

ముగ్గురికి త్రీవగాయలు మార్చి 25 జనంన్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం లంక నుండి మిర్చీ కోతకు వెళ్లి వస్తున్న కూలీల ఆటో ముందు ఉన్న ఎడ్ల బండిని తప్పించ పోయి క్రమంలో…

  • March 25, 2025
  • 15 views
గంజాయి నియంత్రణ పై పటిష్టమైన నిఘా ఉంచాలి

చట్టబద్దంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మార్చి 26,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి :నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్‌ అధికారులతో…

  • March 25, 2025
  • 22 views
సామాజిక సేవకు పురస్కారం

సేవా రత్న పురస్కారం అందుకున్న సత్యరాజ్ ఉపారప్ జనం న్యూస్ మార్చ్ 25 జిల్లా బ్యూరో ఇంచార్జి :రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ స్థాపించి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల వాసి సత్యరాజ్ ఉపారపు…

  • March 25, 2025
  • 16 views
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనం న్యూస్ మార్చ్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో :వాంకిడి మండలం మండలం ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్నూలే నారాయణ సుమారు ఎన్ ఆర్…

  • March 25, 2025
  • 15 views
అడ్వంట సిడ్స్ ద్వారా అధిక దిగుబడి

▪️ ధర్మారం ప్రాథమిక పాఠశాలకు బీరువా, కుర్చీలు, టేబులు, పెన్నులు,నోటుబుక్కులు పంపిణీ.. జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాల కు అడ్వాంట సీడ్స్ ఆర్గనైజర్ ఎల్లంకి…

  • March 25, 2025
  • 12 views
సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటానికి పాలాభిషేకం

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం బిచ్కుంద ను మున్సిపాలిటీగా ప్రకట చేసినందుకు బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com