యూరియా కోసం రోడ్డెక్కిన మహిళ రైతులు
జనం న్యూస్ ఆగస్టు(3) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బుధవారం నాడు మహిళా రైతులు యూరియా కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై కూర్చొని ధర్నా చేసినారు. వారం రోజులుగా ఉదయం 6 గంటల నుండి షాపుల వద్ద నిలబడి తిండి…
లంబాడీలపై జరుగుతున్న కుట్రలపై ఆందోళన – సీఎం పర్యటనలో లంబాడీల నిరసన తప్పదంటూ సంఘాల హెచ్చరిక
జనం న్యూస్ 03 సెప్టెంబర్( భద్రాద్రి కొత్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం లంబాడీలపై జరుగుతున్న కుట్రలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాధ్యులని, ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో స్టేజీపైకి ఎక్కిస్తే లంబాడి సమాజం కాంగ్రెస్ పార్టీకి దూరమవుతుందని వివిధ…
రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ – చండ్రుగొండలో బీఆర్ఎస్ ధర్నా
జనం న్యూస్ 03 సెప్టెంబర్( భద్రాద్రి కొత్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ ఆఫీస్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల తరపున ధర్నా చేపట్టారు. మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు…
జొన్నాడ టోల్ గేటు యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి”
జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నుంచి విశాఖ వెళ్లే దారిలో జొన్నాడ వద్ద ఉన్న టోల్ గేట్ యాజమాన్యం నిబంధనలకి విరుద్ధంగా టోల్ ఫీజు వసూలు చేస్తోందని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు…
విజయనగరంలో పేకాట రాయుళ్లపై కేసు: సీఐ
జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం తూర్పు బలిజ వీధిలో పేకాట శిబిరంపై మంగళవారం దాడి చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి…
శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు శ్లాఘనీయం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్., జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డులు (1) కే.సూర్యనారాయణ…
టి.నగర్ పాలెం,మధురవాడలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం.
భీమిలి నియోజకవర్గంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను గారు మరియు మన సిరమ్మ ఘన నివాళి జనం న్యూస్ 03 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత..మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి…
గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో భారీ అన్న సమారాధన
జనం న్యూస్ సెప్టెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో ఈరోజు భారీ అన్న సమారాధన మండల కేంద్రమైన కాట్రేని కోన మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ…
ఒక బస్తా యూరియా దొరకడం కష్టం
జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులలో సోమవారం రాత్రి యూరియా వచ్చింది మంగళవారం ఉదయం పంపిణీ…
డీజే ఆపరేటర్లకు పోలీస్ వారి హెచ్చరిక సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం డిజె నిషేధం…
మద్నూర్ సెప్టెంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో డీజే ఆపరేటర్లు అందరికీ పోలీసువారి హెచ్చరిక సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం డీజే సౌండ్స్ నిషేధం లో ఉన్నాయి కావున డిజి ఆపరేటర్స్ మరియు యజమానులు ఎవ్వరు కూడా…