• April 16, 2025
  • 38 views
తాసిల్దార్ తో కాంగ్రెస్ నాయకుడు కొమ్మిడి రాకేష్ రెడ్డి వాగ్వాదం

జనం న్యూస్ // ఏప్రిల్ //16// కుమార్ యాదవ్ // జమ్మికుంట.. వినవంక మండలంలో కొందరు లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు తాసిల్దార్ తో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళ్ళితే, వినవంక మండలంలో మొత్తం 146 మందికి…

  • April 16, 2025
  • 42 views
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

జనం న్యూస్. ఏప్రిల్ 15. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.మంగళవారం హత్నూర మండలంలోని…

  • April 16, 2025
  • 42 views
కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

జనం న్యూస్, ఏప్రిల్ 17( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్…

  • April 16, 2025
  • 39 views
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన!

జనం న్యూస్,17( తెలంగాణ స్టేట్ ఇంచార్జి ములుగు విజయ్ కుమార్) రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,జపాన్ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ…

  • April 16, 2025
  • 41 views
చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా?ప్రభుత్వం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్

జనం న్యూస్, ఏప్రిల్ 17 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్‌ కమిటీని అఫిడ…

  • April 16, 2025
  • 45 views
ఏప్రిల్ 18 రోజున శతాధిక ఆశు పద్య ప్రదర్శన

జనం న్యూస్: 16 ఏప్రిల్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: సిద్దిపేట పట్టణంలోని హరిహర రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాలలో భాగంగా 18 ఏప్రిల్ శుక్రవారం రోజున అవధాని ములగ అంజయ్యచే శతాధిక ఆశుకవిత పద్య…

  • April 16, 2025
  • 49 views
రామగుండం పోలీస్ కమీషనరేట్ లో మెగా హెల్త్ క్యాంప్…

ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి – రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఐప జనం న్యూస్,ఏప్రిల్ 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి నిరంతరం విధులు నిర్వహించే పోలీస్‌ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు…

  • April 16, 2025
  • 319 views
బీసీ ఎస్టీ మైనార్టీల భాగస్వామ్యం లేని అంబేద్కర్ జయంతి

జనం న్యూస్ 16 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయిలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఈ సమాజంలో సగభాగానికి పైగా 56 శాతంగా ఉన్న బీసీలను మిగతా ఎస్టీ, మైనారిటీలను భాగస్వామ్యం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com