జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే దళిత రణ బేరి ని జయప్రదం చేయండి BSP పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు బహుజన…
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నేపాల్ అల్లర్లలో తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి అభినందనీయం:ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు.నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న సుమారు 257 మంది తెలుగువారిని రక్షించడంలో విద్యాశాఖ మంత్రి…
జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కొల్వాయి సింగిల్ విండో వైఎస్ చైర్మన్ ఏనగందుల శ్రీనివాస్ తండ్రి అక్కపెల్లి అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాళ్ళధర్మారం…
జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం కొల్వాయి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ సబ్ సెంటర్)కార్యక్రమంలో భాగంగా 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దావకానాను ప్రారంభించి, రామాలయం కళ్యాణ మండపం లో…
జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో గురువారం నాడు రుద్రమ చెరువును రాష్ట్ర పర్యటక శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి టూరిజం చేయాలని అధికారులకు పలు సూచనలు చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు…
తక్షణమే స్పందించి బాధితులను పరామర్శించి, ఆర్థిక సహాయంకు నివేదించిన తహసీల్దార్ ఎం డి ముజీబ్ మద్నూర్ సెప్టెంబర్ 11 జనం న్యూస్ భారీ వరుస వర్షాలకు ఇంటి గోడ తడిసి హండే కేలూరు గ్రామంలో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణి బాయి దంపతులపై…
జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండల పరిధిలోని పనిగిరి గ్రామంలో గురువారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ 40 లక్షల రూపాయల తో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ…
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 11) బ్యాంకులు అందిస్తున్న తక్కువ ప్రీమియంతో పెద్ద భద్రత బ్యాంకులు అందిస్తున్న బీమా పథకాలు ప్రజలకు వరం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ల గురువారం జరిగిన ఆర్ధిక అక్షరాస్యత పై అవగాహన…
జనం న్యూస్ 11 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలో ఏమైనా కేసులు ఉంటే ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చనుగోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై భారత్ కుమార్ రెడ్డి తెలిపారు. క్షణికావేశంలో…
జనం న్యూస్ సెప్టెంబర్ 10: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం వద్దబుదవారం రోజునా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మూడ్ దయానంద్ నాయక్…