• September 6, 2025
  • 68 views
ప్రతిభ పురస్కారాలు అందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు

ది. 06.09.2025 శనివారం నాడు పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ అధ్యక్షతన కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు 2024-25 విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక…

  • September 6, 2025
  • 74 views
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డిఎస్. నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 06 : గురుపూజోత్సవం సందర్భంగా ఐటీడీఏ భద్రాచలం గిరిజన భవన్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఏన్కూరు మండలం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల…

  • September 6, 2025
  • 82 views
బోధి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

జనం న్యూస్:6 సెప్టెంబర్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేటలోని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం క్విజ్ పోటీ, అంతాక్షరి కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతిని…

  • September 6, 2025
  • 76 views
టిడిపి నాయకుడు, వర్తక కళాసి యూనియన్ నాయకుడు గేదెల సర్వేశ్వరరావును పరామర్శించిన ఎమ్మెల్యే హోబోనెల విజయచంద్ర

పార్వతీపురం జనం న్యూస్ (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం పట్టణం జగన్నాధ పురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వర్తక కళాసీ సంఘం నాయకులు గేదెల సర్వేశ్వరరావు ఇటీవల ప్రమాదంలో గాయపడి కాలుకు గాయమైంది. ఆయన బైపాస్ రోడ్డులో గల శ్రీ సౌజన్య…

  • September 6, 2025
  • 75 views
మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినo పురస్కరించుకొని నిన్న మిలాన్ డే నవీన్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఈరోజు విద్యార్థుల విద్యార్థులు పాఠశాలలో గురుపూజ…

  • September 6, 2025
  • 81 views
క్రాంతి యూత్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

జనం న్యూస్ – సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని క్రాంతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 23వ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.…

  • September 6, 2025
  • 68 views
ఎంపిటిసి జడ్పిటిసి ఓటర్ల జాబితా..!

జనంన్యూస్. 06.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలో ఈరోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వివరాలు విడుదల.అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటలు వరకు. ఎంపీడీవో మనోహర్ రెడ్డికి.మండల…

  • September 6, 2025
  • 69 views
ఏర్గట్లమండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వివరాలు విడుదల అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటలు – ఎంపీడీవో వెంకటేశ్వర్లు

జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల పరిషత్ కార్యాలయం మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ రోజు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ల వివరాలు పబ్లికేషన్ చేయబడ్డాయి.ఎంపీటీసీ ఓటర్ల…

  • September 6, 2025
  • 72 views
ఏర్గట్లలో అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్ సెప్టెంబర్ 06: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలోబద్దం వారి శ్రీ శివ పంచాయత హనుమాన్ మందిరంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల మొదటి శనివారం అన్నదానం నిర్వహించడం ఆలయ పరంపరగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో బద్దం…

  • September 6, 2025
  • 81 views
గ్రామ పంచాయతీ వర్కర్ నర్సింహరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..

నెమ్మాది వెంకటేశ్వర్లు CITU జిల్లా కార్యదర్శి జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం ఇటివల విద్యుత్ షాక్ తో మరణించిన మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ మొలుగురి నరసింహ రావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనీ సీఐటీయూ…