జనం న్యూస్ 07 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మరియు సమితి నాయకులు.జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ జాగృతి…
జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 07 01. 2026 ఆదేశానుసారం , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలో మండల ఆఫీస్ బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం…
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రజా బాట కార్యక్రమం క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు…
జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ తల్లికి పేగు బంధం అడ్డురాలేదో.. మరెవరైనా ఎత్తుకొచ్చి పడేశారో తెలియదు గానీ బొడ్డు పేగుతోనే ఆ పసికందు తుప్పల్లో…
జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం విజయనగరం జిల్లాను పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు చొక్కాపు రామారావు డీలర్ల సమస్యల పరిష్కారానికి…
జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం ప్రధాన రహదారి ప్రజలతో మంగళవారం బిజీబిజీగా కనబడింది. సాధారణంగా పట్టణంలో మంగళవారం మార్కెట్కు సెలవు. సంక్రాంతి పండగకు 8 రోజులు ఉండడంతో మార్కెట్ అంతా తెరిచే…
జనం న్యూస్ 07 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్థానిక సీతం కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ రెండు రోజులపాటు జరిగింది.…
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మరణించిన మంత్రి రవి గోరంట్ల నరసయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి వారి వెంట…
జనం న్యూస్ జనవరి 6 మన శంకర్ వర ప్రసాద్ సినిమా మొదటి టికెట్ ను బిజిపి రాష్ట్ర నాయకులు మోకా వెంకట సుబ్బారావు 1,16,000 రూపాయలు కు దక్కించుకున్నారు.ఈరోజు అమలాపురం వెంకట రమణ థియేటర్ వద్ద జరిగిన వేలం పాటలో…
ఝరాసంగంఐకేపీవీవోఏ మొహమ్మద్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06 జనవరి ఝరాసంగం మండల కేంద్రంలో పనిచేస్తున్న ఐకేపీ వీవోఏలు (Village Organization Assistants) తమ సమస్యలపై వరుస ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.…