జనం న్యూస్ ఫిబ్రవరి 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి…
జనం న్యూస్ 17 ఫిబ్రవరి జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 15వ వార్డు కౌన్సిలర్ యూనుస్ ఛైర్మన్ గా, 16వ వార్డు కౌన్సిలర్ కొత్తకాపు శిరీష రెడ్డి వైస్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఐఎం, ఇండిపెండెంట్…
జనం న్యూస్ 17 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహించనున్న “4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026” పోటీలకు చార్మినార్ జోన్ తరపున వికారాబాద్ జిల్లా నుండి…
జనంన్యూస్.నిజామాబాద్, ఫిబ్రవరి 17.శ్రీనివాస్ పటేల్. పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్ధ్యాలను చాటాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నికైన మహిళా సర్పంచులకు జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణా…
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ భారతీయ జనతా పార్టీరాజకీయాల్లో ఆదర్శంగా బీజేపీ మహిళా మోర్చారాష్ట్ర బడ్జెట్పై ప్రశంసలు – బడ్జెట్తో రాష్ట్ర భవిష్యత్కు బలమైన పునాదిలిబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్: బీజేపీలో మహిళా నాయకత్వానికి లభిస్తున్న…
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఏడు సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కాట్రేనికోన డిసిసిబి వద్ద ఆందోళన చేపట్టారు. మానవహారం నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు…
.జనం న్యూస్ ఫిబ్రవరి 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్లోని రామకృష్ణ వీధి, సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో చోటుచేసుకున్న ఘటన నాలుగు రోజుల పాటు స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అపార్ట్మెంట్లో నివసిస్తున్న శైలజ మృతదేహం నాలుగు…
జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్ .సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదినాల సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా…
సబ్ టైటిల్ : కల్కి నగర్ దేవుని పల్లి 9వార్డ్ లో విష జ్వరాలు జనం న్యూ 16 ఫిబ్రవరి (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి కల్కి నగర్ గంగమ్మ గుడి కాలానికి…
జనం న్యూస్ 16 ఫిబ్రవరి ఘట్కేసర్ ప్రతినిధి :మేడ్చల్ జిల్లా పోచారం లో కొలువైన స్పటిక లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మహాశివుడు దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణకు 20వేల రూపాయలను ఆలయ కమిటీకి గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంఘం…