• February 16, 2026
  • 69 views
ఘనంగా శ్రీశ్రీ శ్రీ భవాని శంకరలాయం 19వ వారిసికోత్సవ వేడుకలు.

.జనం న్యూస్ హైదరాబాద్ 16 ఫిబ్రవరి శేరిలింగంపల్లి: శ్రీశ్రీ శ్రీ భవాని శంకరలాయం 19వ వారిసికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. నల్లగoడ్ల కి చెందిన బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

  • February 16, 2026
  • 64 views
కౌన్సిలర్ ని సస్పెండ్ చేసిన బీజేపీ పార్టీ

మెట్‌పల్లి రాజకీయాల్లో సంచలనం బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ పార్టీ జనం న్యూస్, ఫిబ్రవరి 16, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెట్‌పల్లి పట్టణంలో మున్సిపాలిటీలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినందుకు…

  • February 16, 2026
  • 67 views
జగిత్యాల జిల్లా లోని మున్సిపల్ చైర్మన్లు వీరే

జనం న్యూస్ (బెజ్జరపు శ్రీనివాస్ స్టాఫ్ రిపోర్టర్ ) ఫిబ్రవరి 16, జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో ఇటీవల నిర్వహించిన పురపాలక ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా…

  • February 16, 2026
  • 65 views
అంగరంగ వైభవంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక••••

బిచ్కుంద మున్సిపల్ చైర్ పర్సన్ గా సీమా షేట్కార్• వైస్ చైర్ పర్సన్ గా భాగ్యలక్ష్మి ప్రేమ్ సేట్••••• బిచ్కుంద ఫిబ్రవరి 16 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కాంగ్రెస్…

  • February 16, 2026
  • 68 views
శాయంపేట మండల కేంద్రంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రం.. భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర…

  • February 16, 2026
  • 68 views
రాష్ట్ర బడ్జెట్లో విశాఖకు 28 వేల కోట్లు మహర్దశ : మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర బడ్జెట్ లో గతంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేని విధంగా నేడు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో విశాఖకు సింహ భాగo 28 వేల కోట్లు కేటాయించి, విశాఖను దేశంలో ఆర్థిక…

  • February 16, 2026
  • 66 views
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :బి ఎస్ పి నేత సూదికొండ మాణిక్యాలరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు…

  • February 16, 2026
  • 75 views
నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గా కూరగాయల ఉమారాణి.

డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ఎన్నిక జనంన్యూస్.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్, ఫిబ్రవరి 16. నిజామాబాద్ జిల్లా లోని నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ…

  • February 16, 2026
  • 72 views
బీసీ సింహ గర్జన సభ విజయవంతం చేయండి : మొల్లి రమణబాబు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈనెల 22 తేదీన జరిగే బిసి సింహగర్జన సభ ను విజయవంతం చేయమని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెల్లి రమణబాబు తెలిపారు. అజెండా : –…

  • February 16, 2026
  • 61 views
ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు.…