జగన్ను జనంతో వేరు చేయలేరు.. రావిపాటి రామేశ్వర రెడ్డి ఆగ్రహం”
మాజీ సర్పంచ్, గిద్దలూరు నియోజకవర్గం వైసీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షులు రావిపాటి రామేశ్వరరెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 30 (జనం న్యూస్): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జనంతో కలవకుండా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అనేక…
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన మల్లెల శివ నాగేశ్వరరావుకు ఘన సన్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రజా సంఘాలు మీడియా మిత్రులు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్…
జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసినఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మంగళవారం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన ఏపీ జేఏసీ అమరావతి జిల్లా సమావేశం విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు జిల్లా కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మర్యాద పూర్వకంగా…
గంజాయితో ముగ్గురి అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం వ్యాస నారాయణ మెట్ట సమీపంలో గంజాయి అమ్ముతుండగా చిల్ల రవితేజ, మచ్చ…
ఘనం గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిది గా ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్ విశిష్ట అతిథి గా పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లో…
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో (జె. ఎన్ టి యు జి వి) గేట్ ఎదుట ఆందోళన చేయడం జరిగింది
జనం న్యూస్ 30 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక (జె. ఎన్ టి యు జి వి) హాస్టల్లో సమస్యలతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఉన్నఫలంగా ఫీజులు బకాయి ఉన్నాయని చెప్పి హాస్టల్ నుండి కట్టు…
పరారైన దొంగల కోసం గాలింపు. ఎస్సై మోహన్ కృష్ణ
జనం న్యూస్ జులై 30, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకొనగా తప్పించుకొని పారిపోయారు. సోమవారం రాత్రి పట్టణంలోని సుల్తాన్పూర్ గేటు సమీపంలో బీజాపూర్ హైవే పై పోలీసులు వాహనాలు తనిఖీలు చేసుండగా…
మంగలి లక్ష్మమ్మ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన _జ్ఞానసేవ ఫౌండేషన్
జనం న్యూస్, జులై 31, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అనాజిపురం గ్రామంలో బుధవారం ఉదయం మంగలి బిక్షపతి తల్లి లక్ష్మమ్మ, చనిపోవడం జరిగింది పరిస్థితి దీనంగా ఉండటంవల్ల అంత్యక్రియల గాను 5000, రూపాయలు, జ్ఞాన…
సహకార సంఘం అభివృద్ధి కొరకు పాటుపడతాం
జనం న్యూస్ జులై 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శాయంపేట పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ ఆధ్వర్యంలో ఎఫ్ పి ఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో…
ఆహార భద్రత కార్డులనులబ్ధిదారులకు పంపిణీ .చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ శాసన సభ్యులు సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ జులై 30 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగామెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామని. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…