ఆదివాసి ఆత్మబంధువు, ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి & ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి సభ పోస్టర్లను .ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మారమ్మాట్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డార్ఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ,…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 06 పెబ్బేరు మంగళవారం పెబ్బేరు మండల పరిధిలోని వైశాఖపూర్ గ్రామంలోని ప్రగతి విద్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు అవగాహన సదస్సు నిర్వహించారు స్కూల్ బస్సులు కండిషన్లో ఉండే విధంగా చూసుకోవాలి…
జనంన్యూస్. 06.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. సతీష్ కుమార్.. అధ్యాపక బృందం టీచర్స్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అయితే…
జనంన్యూస్. 06.సిరికొండ శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లొని సొసైటీ భవనంలో అఖిల పాక్స మీటింగ్ జరిగింది. కార్పొరేట్ శక్తుల సేవా కోసమే కేంద్ర ప్రభుత్వం కూలీల పొట్ట గొడుతున్నదని, అందులో భాగంగానే ఉపాధిహామీనీ…
.జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆ బావిని రక్షించాలని గత సంవత్సర కాలంగా అధికారులను కోరుతున్న ఇంతవరకు ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈరోజు కొత్త బావి దగ్గర…
జనం న్యూస్ జనవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మ వారి ని వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకట కృష్ణరాజు…
వైసిపి లో కష్టానికి తగ్గ ఫలితం లేదని ఆవేదన ఎం వి ఆర్ వెనకే తన ప్రయాణమని ఉద్ఘాటన అనకాపల్లి : వైసిపి పార్టీకి ఎనలేని సేవలందిస్తున్న నన్ను కొంతమంది నాయకులు తీరుపట్ల తీవ్ర మనస్థాపానికి గురవడం వలన వైఎస్ఆర్సిపి కి…
జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ తో కలిసి సందర్శించిన గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు…
జనం న్యూస్ 06 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ క్రాప్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా నేషనల్ గ్రీన్ క్రాప్ కోఆర్డినేటర్ శ్రీధర్ ఆధ్వర్యంలో గద్వాల్…
జనం న్యూస్ జనవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చినతల్లి జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గార్డ్గే కు ఇచ్చిన ప్రతిపాదన మేరకు జీవీఎంసీ నిధులతో గొల్ల వీధి లో 50 లక్షల…