• February 16, 2026
  • 68 views
రాష్ట్ర బడ్జెట్లో విశాఖకు 28 వేల కోట్లు మహర్దశ : మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర బడ్జెట్ లో గతంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేని విధంగా నేడు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో విశాఖకు సింహ భాగo 28 వేల కోట్లు కేటాయించి, విశాఖను దేశంలో ఆర్థిక…

  • February 16, 2026
  • 66 views
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి :బి ఎస్ పి నేత సూదికొండ మాణిక్యాలరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు…

  • February 16, 2026
  • 75 views
నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గా కూరగాయల ఉమారాణి.

డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ ఎన్నిక జనంన్యూస్.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్, ఫిబ్రవరి 16. నిజామాబాద్ జిల్లా లోని నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ…

  • February 16, 2026
  • 72 views
బీసీ సింహ గర్జన సభ విజయవంతం చేయండి : మొల్లి రమణబాబు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈనెల 22 తేదీన జరిగే బిసి సింహగర్జన సభ ను విజయవంతం చేయమని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెల్లి రమణబాబు తెలిపారు. అజెండా : –…

  • February 16, 2026
  • 62 views
ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు.…

  • February 16, 2026
  • 196 views
పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రమాణస్వీకారం

జనం న్యూస్: వనపర్తి డివిజన్ పెబ్బేరు సోమవారం ఫిబ్రవరి 16 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ గా పరమాయ్య గారి సుమిత్ర ఎల్లారెడ్డి…

  • February 16, 2026
  • 63 views
సప్త సప్తాహ మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంఐ పోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 29.12.2025 నుండి ఈరోజు వరకు…

  • February 16, 2026
  • 66 views
రాష్ట్రంలో సమ్మర్ లో వర్షాలు.. ఆ నాలుగు రోజులు..

జనం న్యూస్ ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో శీతాకాలం ముగిసినట్లుగానే భావించాలి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు అలాగే రాత్రి…

  • February 16, 2026
  • 64 views
జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత

జనం న్యూస్ 16 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ శాఖ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశాంతంగా, నిర్భయంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు,…

  • February 16, 2026
  • 63 views
నేనే రాజు నేనే మంత్రి’ అని ఎందుకు అన్నానంటే..!: రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

జనం న్యూస్ 16 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ముఖ్యమంత్రి గెలుపు, ఓటములకు బాధ్యత తీసుకుంటాననే అలా చెప్పానని వెల్లడి తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్న రేవంత్ రెడ్డి…