జనం న్యూస్ 06 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పత్రికల ప్రతినిధులు తమ నిరసనను వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి…
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ముప్కాల్ మండల కేంద్రంలో ఎస్ఐ కె.కిరణ్ పాల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు12గ్రామపంచాయతీలలోసోమవారంప్రత్యేక గ్రామసభలు.నిర్వహించినట్లుఎంపీడీవో తెలిపారు ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ,పంచాయతీ రాజ్ కమీషనర్ మరియు గ్రామీణభివృద్ధి శాఖ, కడప జిల్లా పంచాయతీ అధికారిని ఈ రాజ్యలక్ష్మి ఆదేశాలఉత్తర్వులనుఅనుసరించి,నందలూరుమండలంలోని12గ్రామపంచాయతీలలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలను అనుసరించి,…
వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం జనం న్యూస్, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని…
జనం న్యూస్ 05 జనవరి( తెలంగాణ పత్రిక) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ శాఖపై ఏసీబీ (అక్కడ విచారణ నిర్వహించిన ఏసీబీ) నిర్వహించిన దాడులు ఇప్పుడు స్థానిక రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి. అధికారం వర్గాలు ఈ దాడులను…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లానందలూరు జనవరి 5 రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని నల్ల తిమ్మాయ పల్లె గ్రామం నందు నేడు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ఎంపీడీవో కె.ఆర్.ఎం ప్రసాద్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జనం న్యూస్ జనవరి 05: నిజామాబాద్ ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సోమవారం స్థానిక సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సారంగి ముత్తేమ్మలను శాలువాలతో ఘనంగా సన్మానించి…
వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం జనం న్యూస్, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని…
మాజీ ఎమ్మెల్యే సిందే ఆహ్వానించి కండువా కప్పి హృదయపూర్వక స్వాగతం జుక్కల్ జనవరి 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండెబాల్లూరు గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బి.ఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై…
జనం న్యూస్ జనవరి 5 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన అల్వాల శ్రీనివాస్, అనే స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ 97–98 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు ముందుకు వచ్చి…