• February 16, 2026
  • 63 views
ఉద్యోగుల సమ్మె తో మూత పడనున్న సొసైటీలు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి నేటి నుండి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రాష్ట్రలో గల 2060 పిఏసియస్ ల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళు న్నట్లు ఎపి. పిఏసియస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ తెలిపారు.…

  • February 16, 2026
  • 196 views
పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ ప్రమాణస్వీకారం

జనం న్యూస్: వనపర్తి డివిజన్ పెబ్బేరు సోమవారం ఫిబ్రవరి 16 రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ గా అక్కి శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ గా పరమాయ్య గారి సుమిత్ర ఎల్లారెడ్డి…

  • February 16, 2026
  • 63 views
సప్త సప్తాహ మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంఐ పోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 29.12.2025 నుండి ఈరోజు వరకు…

  • February 16, 2026
  • 66 views
రాష్ట్రంలో సమ్మర్ లో వర్షాలు.. ఆ నాలుగు రోజులు..

జనం న్యూస్ ఫిబ్రవరి 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో శీతాకాలం ముగిసినట్లుగానే భావించాలి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు అలాగే రాత్రి…

  • February 16, 2026
  • 64 views
జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మున్సిపల్ చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రత

జనం న్యూస్ 16 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ శాఖ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశాంతంగా, నిర్భయంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు,…

  • February 16, 2026
  • 63 views
నేనే రాజు నేనే మంత్రి’ అని ఎందుకు అన్నానంటే..!: రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

జనం న్యూస్ 16 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ముఖ్యమంత్రి గెలుపు, ఓటములకు బాధ్యత తీసుకుంటాననే అలా చెప్పానని వెల్లడి తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్న రేవంత్ రెడ్డి…

  • February 16, 2026
  • 70 views
వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శ్రీ రాజ రాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం…

  • February 14, 2026
  • 77 views
బాలసాహిత్య కృషికి అభినందనలు

జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ ; బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సిద్దిపేట బాలసాహితీవేత్తలను తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ అభినందనలు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన బాలసాహితీవేత్తల సమావేశంలో గరిపల్లి అశోక్…

  • February 14, 2026
  • 74 views
డాక్టరెట్ పొందిన శ్రీశైలం యాదవ్ కు సత్కారం

జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; ఎంత కష్టమైనా, ఇష్టంగా చదివితే ఉన్నతులుగా ఎదుగుతారని యాదవ ఎంప్లాయిస్ సొసైటీ అధ్యక్షులు బైరి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. జువాలాజీలో పరిశోధన చేసి, డాక్టరెట్ పొందిన బంక…

  • February 14, 2026
  • 69 views
పుల్వామా అమరులకు నివాళులు.

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అమర జవాన్ స్తూపం వద్ద పుల్వామా అమరులకు నివాళులు అర్పించారు.మన దేశాన్ని నిరంతరం రక్షణ గా ,భద్రంగా ప్రతి జవాను కాపల కాస్తుంటారు.…