• October 24, 2025
  • 37 views
కర్నూలు ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దాట్ల *

జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నకాటేరు వద్ద బస్సు అగ్ని ప్రమాద ఘటనపైఆంధ్రప్రదేశ్…

  • October 24, 2025
  • 35 views
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బస్తీల అభివృద్ధి కోరుకుంటున్నారు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

జనం న్యూస్ అక్టోబర్ 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటేయడం ద్వారా ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, మరియు ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చగల నాయకుడు లంకల దీపక్…

  • October 24, 2025
  • 77 views
ఐసి ఐసి బ్యాంకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సేవ స్వచ్ఛంద సంస్థ

జనం న్యూస్( ఓడేటి రాజేందర్ మండల్ రిపోర్టర్ )అక్టోబర్ 24 : మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేటలో ఐసిఐసి బ్యాంకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సహకారంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేయడం…

  • October 24, 2025
  • 32 views
మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ లో బాగంగా గుడిపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే బలునాయక్.

గుడిపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతి గ్రామం,ప్రతి పెదకుటుంబo అబివృద్ధి చెందాలని మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము అని ప్రతి గ్రామములో ప్రజా సమస్యలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరుని పర్యవేక్షించి…

  • October 24, 2025
  • 34 views
గుడిపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గారుమార్నింగ్ విత్ వాక్ కార్యక్రమంలో భాగంగా వారి పర్యటంలో ఉండగా

గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలోని సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందికేశనని పల్లి గ్రామపంచాయతీలో నీ మరో ఆమ్లెట్ అయినా గడ్డమీది తండాల, కొండ్రెడ్డి గూడెం, కత్తి నరసింహారావు గూడెం కలిపి…

  • October 24, 2025
  • 30 views
జహీరాబాద్ నియోజకవర్గం దిగ్వాల్ గ్రామంలో కెమికల్ మాఫియాల రాజ్యం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజల ప్రాణాలను బలి తీస్తున్న డేంజర్ కెమికల్ కంపెనీ దందా బహిరంగ రహస్యమైంది. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ కంపెనీ సాల్వెంట్లు,…

  • October 15, 2025
  • 39 views
పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకున్నా అధికారులు

పోలీసుల అమరవీరుల త్యాగమే సమాజానికి ప్రేరణ కలగాలి -ఎస్సై పడాల రాజేశ్వర్ జనం న్యూస్ అక్టోబర్ 15:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న పోలీసు స్టేషన్ లో బుదవారం రోజునా పోలీసు శాఖ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం…

  • October 15, 2025
  • 33 views
తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం గ్రామంలో మండలప్రాథమిక పాఠశాలలో ఘనంగాఅబ్దుల్ కలాం జయంతి వేడుకలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 15 తర్లుపాడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాలలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం జయంతి వేడుకలుపాఠశాలప్రధానోపాధ్యాయుడు కసెట్టి వెంకట జగన్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి…

  • October 15, 2025
  • 76 views
సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు

జనం న్యూస్, అక్టోబర్ 15, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో ఈ రోజు సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా ఎంపీడీఓ సమావేశ మందిరంలో సిపిఆర్ పై వివరిస్తున్న మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, డాక్టర్…

  • October 15, 2025
  • 49 views
ఉపాధి పనుల గుర్తింపు పై గ్రామసభలు

జనం న్యూస్ అక్టోబర్ 15 నడిగూడెం ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలను కలిపించేందుకు ప్రణాళిక బద్ధంగా గ్రామాలలో పనులను గుర్తించాలని ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు.బుధవారం నడిగూడెం మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి…