• January 5, 2026
  • 54 views
శివాజీ రామారావు పటేల్ అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

డోంగ్లి జనవరి 5 జనం న్యూస్ నిన్న రాత్రి డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డోంగ్లీ ఉప సర్పంచ్ శివాజీ రామరావు పటేల్ గారు ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది..ఈ విషయం తెలుసుకున్న…

  • January 5, 2026
  • 95 views
మృతుని కుటుంబానికి మిత్ర బృందం ఆర్థిక సహాయం

జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 05 పెబ్బేరు సోమవారం పెబ్బేరు మండలం వై శాఖాపురం గ్రామానికి చెందిన పగడాల భరత్ మూడు నెలల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు శ్రీ రాఘవేంద్ర విద్యాలయం పెబ్బేరులో తన తోటి…

  • January 5, 2026
  • 62 views
బట్టాపూర్ గ్రామపంచాయతీపాలకవర్గం తొలి సమావేశం

జనం న్యూస్ జనవరి 05: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం తొలి సమావేశం సోమవారం సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్‌తో పాటు వార్డు సభ్యులు…

  • January 5, 2026
  • 52 views
సారపాక సెంటర్ వద్ద 18–20 కేజీల గంజాయి పట్టుబాటు – ద్విచక్ర వాహన ప్రమాదంతో బట్టబయలు

జనం న్యూస్ 05 జనవరి( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాచలం నుంచి సారపాక వైపు గంజాయి తరలిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కారణంగా వాహనంలో తరలిస్తున్న గంజాయి బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల…

  • January 5, 2026
  • 58 views
సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చందర్ నాయక్..!

జనంన్యూస్. 05. సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల సర్పంచ్’ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన డీసీసీ కార్యదర్శి. చీమన్ పల్లి పార్దిలోని ముద్దుబిడ్డ, దుప్య తండా గ్రామా సర్పంచ్ మాలవత్ చందర్ నాయక్ ను ఫోరమ్…

  • January 5, 2026
  • 63 views
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో దరఖాస్తులు చేసుకోండి ….

టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ ఎల్కతుర్తి ప్రిన్సిపల్ ఏ .హేమలత జనం న్యూస్ జనావరి 5 2025,(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి :- మండల పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి…

  • January 5, 2026
  • 60 views
దేశంలోనే విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత చంద్రబాబుదే….

కృతజ్ఞతలు తెలియపరిచిన గుత్తుల సాయి జనం న్యూస్ జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ చార్జీలు తగ్గించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం…

  • January 5, 2026
  • 59 views
రెండేళ్లుగా హక్కు పత్రాల కోసం, పక్కా భవనాల కోసం ఎదురుచూస్తున్న గుడిసె వసూలు

జనం న్యూస్ జనవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో బహుజన సంక్షేమ సంఘం(బీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మారపెల్లి క్రాంతికుమార్ మాట్లాడుతూ మండలంలోని పెద్దకోడెపాక శివారులోని…

  • January 5, 2026
  • 61 views
జుక్కల్ నియోజకవర్గంలో రోజు రోజుకు ఊపందుకున గులాబీ పార్టీ

మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో భారీ చేరికలు మద్నూర్ జనవరి 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ లో వరుస చేరికలతో మద్నూర్ మండల మరో సీనియర్ కీలక నేత మండల మాజి చైర్మన్…

  • January 5, 2026
  • 56 views
కొలం ఆదివాసుల ఇండ్లను అడ్డుకుంటున్న అటవి శాఖ అధికారులర కబర్ధర్

ప్రభుత్వము మంజూరు చేసిన ఇండ్లను అడ్డుకుంటే ఫారెస్ట్ అధికారులపై ఎదురు తిరగడానికి సిద్ధమే తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ జనం న్యూస్ 5డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కొమురం భీం ఆసిఫాబాద్ అటవీ శాఖ జిల్లా…