జనం న్యూస్ -ఫిబ్రవరి 14- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అయిన నాగార్జునసాగర్ ను శనివారం నాడు నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ జి. రమేష్…
పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు అప్రమత్తంగా నిర్వహించాలి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్,. జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 14 సెల్ 9550978955 కోటప్పకొండ తిరునాళ్ళు బందోబస్తును గురించి గౌరవ ఎస్పీ పోలీసు అధికారులు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.14-02-26 విజయవాడలో జరిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో నంద లూరుకు చెందిన విజ్డం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో మారుమోగించారు. సుమారు 950 మంది…
హర్షం వ్యక్తం చేసిన పైలెట్లు (డ్రైవర్లు) అనకాపల్లి కూటమి ప్రభుత్వం 2వేలు రూపాయలు జీతం పెంచడంతో ఆంధ్ర ప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్ పైలట్లు (డ్రైవర్లు) హర్షం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఆసుపత్రి లో యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ దేశంలోనే వినూత్నమైన కొత్త వరవడితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ శాసనసభ్యుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా కాట్రేనికోన నుండి కుండలేశ్వరం వరకు ఉచిత ఆటో సదుపాయం ఏర్పాటు…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లమాంబా దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు త్రీ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించి శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకుమార్చన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 ప్రజల నమ్మకాన్ని సంపూర్ణంగా గెలుచుకుని భారీ మెజార్టీతో కౌన్సిలర్గా ఎన్నికైన సానియా ఖదీర్కు వార్డ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల సమస్యలను…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామం నుండి బొజ్జన్న కొండకు వెళ్లే ప్రధాన రహదారి కి మరమ్మత్తులు చేపట్టాలని రహదారి మీద చెరువులను తలపిస్తున్న గోతులను వెంటనే పుడ్చాలని బహుజన్ సమాజ్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి బి ఆర్ ఎస్ పార్టీని ఘన విజయం వైపు నడిపించిన ప్రజలకు హృదయపూర్వక…