• January 5, 2026
  • 53 views
కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ షాపు ను ప్రారంభించిన శాసన సభ్యులు ప్రతిపక్ష నేత మధుసూదన్ చారి

జనం న్యూస్ జనం న్యూస్ జనవరి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతల ప్రసాద్ కుమారుడు ఉప్పునూతల మానికేష్ నూతన వ్యాపార సముదాయం గూడే పాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ వారి…

  • January 5, 2026
  • 56 views
కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కలిసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క,జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్

జనం న్యూస్5డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత…

  • January 5, 2026
  • 60 views
ఉచిత మెగా ఆయుర్వేద వైద్య శిబిరం _

జనం న్యూస్ జనవరి 5 ముమ్మడివరం ప్రతినిధి__ సీతానగరం మండలం కాటవరం గ్రామంలో కీర్తిశేషులు అల్లంరాజు వేంకటేశ్వరరావు దంపతుల దివ్య ఆశీస్సులతో శ్రీ విజయ ఆయుర్వేదిక్ & భాస్కర ఆయుర్వేదిక్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం ప్రముఖ…

  • January 5, 2026
  • 60 views
గ్రామ పురోగతిలో నూతనసర్పంచ్ ముందడుగు రోడ్డు వెంట పరిశుభ్రత కార్యక్రమం

ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం భవనాలు, రోడ్లు ఉంటే సరిపోదు ఆ గ్రామం పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించిన మా గ్రామ సర్పంచ్ గారు, ఇరోజు ఘనపురం గ్రామంలోని ప్రధాన రహదారుల వెంట…

  • January 5, 2026
  • 56 views
త్యాగమూర్తుల త్యాగాలను గుర్తిస్తున్న కూటమి ప్రభుత్వం కంకటాల రాముo

ప్రయనించే సూర్యుడు జనవరి ఐదు ముమ్మిడివరం ప్రతినిధి] అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్…

  • January 5, 2026
  • 62 views
త్యాగమూర్తుల త్యాగాలను గుర్తిస్తున్న కూటమి ప్రభుత్వం కంకటాల రాముo

జనం న్యూస్ జనవరి ఐదు ముమ్మిడివరం ప్రతినిధి] అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసిన రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు వారి ని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్…

  • January 5, 2026
  • 54 views
రత్నాపూర్ గ్రామ సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 05 01 2026 05-01-2025 న్యాల్ కల్ మండలం రత్నాపూర్ గ్రామ సర్పంచ్ బి.పవిత్ర జార్జ్ గారు ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారిని మర్యాద…

  • January 5, 2026
  • 57 views
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 05 01 2026 04-2026 రోజు రాత్రి జహీరాబాద్ పట్టణం గాంధినగర్ కాలనిలో జరిగిన జహీరాబాద్ మండలం హోతి.బి గ్రామం పర్వేజ్ మోహియోద్దీన్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్…

  • January 5, 2026
  • 65 views
యాసంగిలో సాగు చేసిన శనగ పంట మీద రైతులకు అవగాహన….

మద్నూర్ జనవరి 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలో యాసంగిలో సాగు చేసిన శనగ పంట మీద రైతులకు అవగాహన మరియు యాజమాన్య పద్ధతులు తెలపడం జరిగింది.అలాగే సబ్సిడీపై వేప నూనె…

  • January 5, 2026
  • 52 views
డిడిఎస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గం దిడిగిగ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం పటేల్‌కు డిడిఎస్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా డిడిఎస్ సంఘం చేపడుతున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానాల ప్రాధాన్యతను నాయకులు వివరించారు. డిడిఎస్ సంఘం ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్…