• October 15, 2025
  • 46 views
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ అక్టోబర్ 15 నడిగూడెం గ్రామాల్లో పశువుల కొరకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నడిగూడెం పశు వైద్యాధికారి డాక్టర్ అఖిల కోరారు. బుధవారం మండలంలోని బృందావనపురం, సిరిపురం, తెల్లబెల్లి గ్రామాలలో ఆవులకు, గేదెలకు గాలికుంటు…

  • October 15, 2025
  • 32 views
సవరపాలెం లోశ్రీ సత్య దేవ రధం దర్శించుకున్న భక్తులు

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రీ సత్యదేవ రధం టూర్ ప్రోగ్రామ్ ఇంచార్జి తాటిపాక రాంజీ, ఆలయ అర్చకులు నరసింహ మూర్తి లను మరియు సత్తి బాలకృష్ణ సహకారాలతో అన్నవరం ప్రసాదం తెచ్చి ఉన్నారుశ్రీ రమా వీరవెంకట…

  • October 15, 2025
  • 31 views
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న పి. హెచ్ సి సిబ్బంది.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు అక్టోబర్ 15 : రాష్ట్రము లో వైద్యాధికారులు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మొత్తం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ బుధవారం విధులకు హాజరయ్యారు.…

  • October 15, 2025
  • 31 views
నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి హన్మంతరావు

జనం న్యూస్, అక్టోబర్ 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి పిలుపుమేరకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మల్లారెడ్డి పల్లిలోని ఎర్రవల్లి శ్రీనివాసరెడ్డి నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే…

  • October 15, 2025
  • 31 views
18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ జనం న్యూస్, అక్టోబర్ 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని…

  • October 15, 2025
  • 32 views
అబ్దుల్ కలాం జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం

జనం న్యూస్ : 15 అక్టోబర్ బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ లీడ్ ఇండియా మరియు ట్రస్మా ఆధ్వర్యంలో డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అబ్దుల్ కలాం జన్మదినోత్సవాన్ని ప్రపంచ విద్యార్థి…

  • October 15, 2025
  • 28 views
బీడీ కార్మికుల కొరకై ఉద్యమిద్దాం..!

జనంన్యూస్. 15.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామం లో. పాత్రికేయుల సమావేశం..బీడీ కార్మికుల వద్దవెయ్యి బీడీలకు అదనంగా ₹10 వసూలు చేసే పద్ధతికి, బలవంతంగా తినుబండారాల వ్యాపారాన్ని స్వస్తి పలకాలి, సరిపడా మంచి తునికాకు ఇవ్వాలి., తెలంగాణ ప్రగతిశల…

  • October 15, 2025
  • 39 views
మద్నూర్ కృష్ణ న్యాచురల్ ఫైబర్ ప్రైవేట్ పత్తి మీలులలో కొనుగోలు ప్రారంభం….

పత్తి ధర క్వింటాలకు రూ, 7220 ప్రకటన మద్నూర్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ పరిధిలోని కృష్ణ న్యాచురల్ ఫైబర్ ప్రైవేట్ పత్తి మిల్లు లో బుధవారం ప్రవేట్ పరంగా…

  • October 15, 2025
  • 46 views
శనగ విత్తానాలు అందుబాటులో ఉన్నాయి. ఎవో తులసిరామ్.

జనం న్యూస్ అక్టొబర్ 15. వికారాబాద్ జిల్లా పుడుర్ మండలము లో ని రైతులకు శనగల వితానాలు 50% సబ్సిడీతో ఇవ్వబడును అని. మొత్తము బస్తలు 240.( 25 కేజీ) లవి అందుబాటులో ఉన్నాయని. పుడుర్ మండలములొని అన్ని గ్రామాల రైతులు…

  • October 15, 2025
  • 33 views
కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలి…

ఎంపీడీవో శ్రీనివాస్ జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం లోని కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు…