జనం న్యూస్ 05 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆటో జేఏసీ ఇచ్చిన…
జనం న్యూస్ 05 జనవరి 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ హత్య చేసి ఇండియాకి పారిపోయి వచ్చిన బాధితురాలి పాత స్నేహితుడు అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్న కొలంబియాలో నివాసముంటున్న నికిత గోడిశాల(27) అనే…
జనం న్యూస్ జనవరి 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎవరు ఎక్కడ నుండైనా కష్టం లో ఉన్నాము ఆదుకోండి అని స్వయం గా ఆపదలో ఉన్నవారే వెళ్లకపోయినా తన అనుచరుల ద్వారా విన్న తక్షణమే ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ముత్యాల…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాల్ని ఉపయోగించి డైట్ కాలనీ దాటిన తర్వాత రెసిడెన్షియల్…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శంషాబాద్, ముంబాయి, బెంగళూరు ఎయిర్పోర్ట్ తరహాలో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్టు ఎంతో కీలక…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి.ఆర్.ఆర్.ఐ.) డైరెక్టర్గా…
జనం న్యూస్ 05 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి ఫ్లైట్ దిగడం చారిత్రక ఘట్టంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2016లోనే అశోక్ గజపతిరాజు అనుమతులు తెచ్చారని.. 18 నెలలుగా…
జనం న్యూస్ జనవరి 5 హైదరాబాద్ విద్యానగర్ లో నిరసన వెనెజులపై అమెరికా సాయుధ ఖండిస్తూ దురాక్రమణ ను చేయడాన్ని ఖండిస్తూ సి.పి.ఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు విద్యానగర్ చౌరస్తాలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బివీరేశం జనం న్యూస్ జనవరిర్ 3 చేసిన జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు.అస్మా గారు మాట్లాడుతూ, “మహిళలను సాధికారపరచడం మా ప్రాధాన్యత”, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించడం మరియు అమ్మాయిల సంక్షేమాన్ని…
జనం న్యూస్ జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి పెనుగొండ జిల్లాకు వాసవిమాత పెనుగొండ జిల్లాగా నామకరణం చేసిన సందర్బంగా ఈ రోజు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్థంభం సెంటర్లో ఆర్య వైశ్య వర్తకసంఘo ఆధ్వర్యంలో…