జనం న్యూస్ ; 14 ఫిబ్రవరి శనివారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : తెలంగాణ అస్తిత్వం: హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో శనివారం ‘శివోహం’ క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించి, అందరికి…
వైరల్ అయితేనే కదిలే పాలన! అధికారుల బాధ్యతారాహిత్య ప్రవర్తనకు కందేనకుంట గట్టి సాక్ష్యం (గంగదరి పూర్ణచందర్ గౌడ్ జనం న్యూస్ రిపోర్టర్ ) జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కందెనకుంట ఘటనలో కులం దుర్మార్గం అయితే.. అధికార యంత్రాంగం…
జనం న్యూస్ ఫిబ్రవరి 13: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం:అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమంలో మూడవ రోజు శనివారం అధర్వ వేద పారాయణ మహా యజ్ఞాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వాములు…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి వినియోగదారుల విశ్వాసమే వ్యాపార విజయానికి పునాది అని బండి రమేష్ స్పష్టం చేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన శుక్రవారం బేగంపేట డివిజన్…
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండలం రిపోర్టర్ శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు…
జనం న్యూస్ ఫిబ్రవరి 15 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లోని చండూరు గ్రామంలో ఆదివారం నుండి బుధవారం వరకు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవములు జరుపబడును ఓం నమశ్శివాయ. శ్లో వాగర్థా…
జనంన్యూస్. 14.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఊహించినట్టుగానే పూర్తి మెజారిటీ ఎవరికి రాకపోవడం వలన కాంగ్రెస్. బిజెపి మధ్య నువ్వా నేనా అనే ఆసక్తికర ఫోరు. పార్టీల బలబలాలు ఈ విధంగా ఉన్నవి .నిజామాబాద్ కార్పొరేటర్లు: 60ఎక్స్ ఆఫిషియోలు: 07…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 12 02 2026 తో పాటు పలువురు గ్రామ పెద్దలు, నాయకులు, బంధుమిత్రులు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ…
జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కౌంటింగ్ కేంద్రం దగ్గర బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి, ధర్నా చేసిన స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి…
జనం న్యూస్ 14 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలలోని గట్టు, మాచర్ల గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, మహిళా శిశు…