[ జనం న్యూస్ జనవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల కేంద్రంలో నూతనంగా నిర్మితమవుతున్న అన్న క్యాంటీన్ పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
పగిలిన పైప్లైన్ను పట్టించుకోని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు నీట మునిగిన రహదారులు – నరకయాతన పడుతున్న ప్రజలు జనం న్యూస్ జనవరి 04 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి మున్సిపాలిటీ పరిధిలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మంజీరా నీటి పైప్లైన్ పగిలి…
జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణం, కౌండిన్య నగర్ లో సావిత్రిబాయి పూలే పార్క్ నందు ఆధునిక భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి…
జనం న్యూస్:జనవరి 4 (రిపోర్టర్:కొత్తమసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా.) మర్కాపురం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ లో జనవరి 05నాడు జరిగే జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంను జయప్రదం చేయండి.2026 జనవరి 5న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జనవరి 05 నాడు జరిగే రౌండ్ టేబుల్…
జనం న్యూస్, జనవరి 04,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పరిధిలో ఉన్న ఎస్విఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని హోం మంత్రి అనిత, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ పరిశీలించారు.ప్రమాదం…
BC JAC జహీరాబాద్ తాలూకా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 04 జనవరి విలీనమైన ఆరు గ్రామాలు పెరిగిన వార్డుల సభ్యుల సంఖ్య జహీరాబాద్ పట్టణ పురపాలక సంఘ పరిధిలో అభివృద్ధి కుంటుపడి ఎన్నికలు…
జనం న్యూస్ 04 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జోగులాంబ గద్వాల…
జనం న్యూస్ 4డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: ఆదివాసీల ఆత్మబంధువు హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్ను శనివారం రాత్రి ఆసిఫాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ…
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ జనవరి 04 : ఏన్కూర్ మండలం తూతక్కలింగన్నపేట గ్రామపంచాయతీలో జనసేన పార్టీ తరఫున నాలుగో వార్డులో పోటీ చేసిన కొవ్వూరి భార్గవి విజయం సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,…