• February 14, 2026
  • 60 views
కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో పిఎంజెజెబివై రెండు లక్షలు ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 14 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్‌ దాసు) సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు న్యూకాలనీలో మాదరపాకం చరణ్ కుమార్ ఆరోగ్యం సరిలేనందిన మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పిఎంజెజెబివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు…

  • February 13, 2026
  • 72 views
కుండలేశ్వరంలో పర్యటించిన ఎస్పీ

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం మండల పరిధిలోని కుండలేశ్వరంలో పర్యటించారు. వృద్ధ గౌతమి నది తీరాన ఉన్న స్నాన ఘట్టాన్ని పరిశీలించారు. గజ…

  • February 13, 2026
  • 65 views
10వ వార్డులో నిజాముద్దీన్ భారీ మెజార్టీతో గెల్పొందారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 ఫిబ్రవరి జహీరాబాద్ మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిజమోద్దీన్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 365 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్…

  • February 13, 2026
  • 70 views
ఎన్నికలకు ఓటింగ్ సరళి ని పరిశీలిస్తున్న నందలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసరినరసింహులు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు ఫిబ్రవరి 13, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి నిర్వహిస్తున్న ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ సరళిని నందలూరు బార్ అసోసి యేషన్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు సెక్రెటరీ సుబ్రహ్మణ్య మాజీ గవర్నమెంట్ ప్లీడర్ షేక్…

  • February 13, 2026
  • 62 views
కొండవీడు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఎడ్లపాడు మండల తహసీల్దార్, మరియు సిబ్బందిని ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 సెల్ 9550978955 ఎడ్లపాడు మండలం లో ఈ నెల 7,8 తేదీలలో కొండవీడు పరిసరాల లో కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలు…

  • February 13, 2026
  • 62 views
బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్–కోహిర్ మున్సిపల్ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13 02 2026 జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మున్సిపాలిటీలో టి డి ఆర్ ఎస్పార్టీ తరఫున విజయం సాధించిన మున్సిపల్ కౌన్సిలర్లకు, ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే మాణిక్‌రావు హృదయపూర్వక…

  • February 13, 2026
  • 65 views
మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళు సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ట్రాఫిక్ రూల్స్ డైవర్షన్ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్…

  • February 13, 2026
  • 86 views
ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా ఇది మర్చిపోవద్దు.

జనం న్యూస్: వనపర్తి డివిజన్ ఫిబ్రవరి 13 పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ సాధారణంగా ట్రైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు ప్రతి బుకింగ్ లో 45 పైసలకి 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ విషయం చాలావరకు ప్రయాణికులకు తెలియదు అయితే కేంద్ర ప్రభుత్వం…

  • February 13, 2026
  • 64 views
బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చిలకలూరిపేట పోలింగ్ కేంద్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సుగాలి కాలనీ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసన మండలి…

  • February 13, 2026
  • 66 views
బిచ్కుంద మున్సిపాలిటీలో సామాన్యు రాలికి పట్టం కట్టిన ఓటర్లు….

బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా నియోజకవర్గ బిచ్కుంద మున్సిపాలిటీ 1 వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గోనె హనుమవ్వ విజయం సాధించారు. రాజకీయాలలో సామాన్యులకు చోటు లేదన్న అపోహను చెరిపేస్తూ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన…