ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మురముళ్లలో ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు క్యాంపు కార్యాలయంలో రాజోలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శ్రీమతి గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో నూతనముగా నియమితులైన రాజోలు నియోజకవర్గ…
జనం న్యూస్, ఫిబ్రవరి 17, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : నిన్న మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేసిన 15 వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ఈరోజు మాట్లాడుతూ…
జనం న్యూస్ 17-02-2026 మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారి కార్యాలయంలో జన్మదిన కేక్ ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో…
జుక్కల్ ఫిబ్రవరి 17 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు శ్రీ హనుమంత్ షిండే ఆదేశాలతో మంగళవారం రోజు జుక్కల్ మండల అంబేద్కర్ చౌరస్తా…
జనం న్యూస్ 17 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు అంబటి స్వామి డిమాండ్.17నఛలో సమాచార భవన్”కు పిలుపు.మహబూబ్ నగర్ ఫిబ్రవరి 14: కేంద్ర ప్రభుత్వ సంస్థ…
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరులో వేంచేసియున్న శ్రీ భట్టి విక్రమార్కేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలమూరు…
జనం న్యూస్ ఫిబ్రవరి 17, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 72 జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్…
బిచ్కుంద ఫిబ్రవరి 17. జనం న్యూస్ కామ రెడీ జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), 72వ జన్మదినసందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ…
జనం న్యూస్, ఫిబ్రవరి 17: తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆవిర్భావ శిల్పిగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా…
జనం న్యూస్జహీరాబాద్, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భక్త మార్కండేశ్వర మందిరంలో సోమవారం ఉదయం ఆలయ అర్చకులు వేణు భట్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్ధన్ దంపతుల ద్వారా ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించినారు. ఈ సందర్భంగా రాత్రి…