• April 9, 2025
  • 18 views
రాంజీ గోండ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసి సమస్యల పరిష్కారానికి పోరాడాలి

జనం న్యూస్ ఏప్రిల్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో స్వాతంత్ర పోరాట యోధులు, ఆదివాసి ముద్దుబిడ్డ మర్సకోల రాంజీ గోండ్ 164 వర్ధంతి స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం…

  • April 9, 2025
  • 22 views
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు. డిమాండ్…..

బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని టౌన్ కార్మిక సంఘం అధ్యక్షులు. గోని. భూమయ్య. అధ్యక్షతన బిచ్కుంద జిపి కార్మికుల సమావేశం జరిగింది ఈ…

  • April 9, 2025
  • 20 views
స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన దళితులపై దాడులు ఆగవా

జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గుడికి ఆలయ నిర్మాణం ఆయన చైర్మన్గా ఉన్న ఆ బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ…

  • April 9, 2025
  • 27 views
ఎమ్మెల్సీ సోము వీర్రాజు కు అభినందనలు తెలిపిన దాట్ల బాబు

జనం న్యూస్ ఏప్రిల్ 9 కాట్రేనికోన (ముమ్ముడివరం ప్రతినిధి నానాజీ) ఇటీవల నూతనంగా ఎంపికైన రాష్ట్ర బిజెపి నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ను రాజమండ్రిలో వారి స్వగృహం వద్ద కలిసి ముమ్మడివరం టిడిపి నాయకులు దాట్ల బాబు అభినందనలు తెలిపారు.ఈ…

  • April 9, 2025
  • 22 views
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మార్కుక్ తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మ్యాకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, ఏప్రిల్ 10( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల సాయిలు వయస్సు 40స” మంగళవారం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్…

  • April 9, 2025
  • 30 views
అక్షరాల సాధనకు నాంది – ఉగాది పురస్కారం అందుకోబోతున్న ఎజాజ్ సార్

జనం న్యూస్: సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్:9 ఏప్రిల్ బుధవారం: జర్నలిజం, విద్యా రంగాల్లో అక్షరాల ఘనతను చాటుతూ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన ఉత్తములకు గౌరవాన్ని అందించే ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఈ ఏడాది భిన్నంగా నిలవనుంది. అక్షర యోధులుగా…

  • April 9, 2025
  • 24 views
ఏసీపీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మెన్ ఇంగిలే రామారావు

జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి ని బుధవారం హుజరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఇల్లంతకుంట ఆలయ కమిటీ చైర్మన్…

  • April 9, 2025
  • 22 views
శతాధిక వయస్కురాలు కుర్రా. వెంకటమ్మ గారికి సత్కారం.

నందలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు కుర్రా. మణి యాదవ్ తల్లి గారైన కుర్రా. వెంకటమ్మ శతవసంతాలు (100) పూర్తి చేసుకున్న సందర్భంగా మన్నెం రామమోహన్.ఎస్.ఐ అధ్యక్షతన, వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడ పోతుల రాము ఆధ్వర్యంలో అరవపల్లి కృష్ణ మందిరం నందు…

  • April 9, 2025
  • 23 views
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్..!

జనంన్యూస్. 09. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామాలలో సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన…

  • April 9, 2025
  • 33 views
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

రేకులపల్లి గ్రామానికి చెందిన పసుల గంగవ్వ, 26 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునామెకు గత రెండు సంవత్సరాల క్రితం తన బావ అయిన తాటిపల్లి మహేందర్ తండ్రి / లింగయ్య, 42 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ గ్రామం రేకులపల్లి అనునతనితో రెండో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com