జనం న్యూస్: జనవరి 7,(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా,) సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలకు 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 07 పెబ్బేరు బుధవారం పెబ్బేరు మున్సిపాలిటి అభివృద్ధికి రూ 1 కోటి 22 లక్షల 50 వేల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నీ…
జనం న్యూస్ జనవరి 07 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో త్వర లో మున్సిపల్ ఎన్నికలు మొదలుకా నున్నవి బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుం డానే రేవంత్ రెడ్డి, సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది,ఇందుకోసం అన్ని…
జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు,ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వెంకటేష్…
జనం న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి దేశవ్యాప్తంగా కుక్కకాటు కేసులు రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం, దేశంలో 37 లక్షలకు పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 54 మంది రేబిస్ వ్యాధితో…
జనం న్యూస్ జనవరి 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి 150 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారత్ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో ఇప్పటివరకు అగ్రస్థానంలో…
రూ.10.04 లక్షల ఆదాయం – శివరాత్రి, జాతర ఉత్సవాలకు వినియోగం జనం న్యూస్ జనవరి 07 సంగారెడ్డి జిల్లా, జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం…
బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం సిర్సముందర్ గ్రామంలో సర్పంచ్ వినోద్ బుధవారం నాడు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసిన సర్పంచ్ వినోద్ సర్పంచ్ తో పాటు గ్రామ…
జనంన్యూస్. 07.నిజామాబాదు. రురల్ శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కవితది ఆత్మగౌరవ పోరాటం కాదు ఆస్తుల కోసం పోరాటం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వెల్లడించారు. ధర్పల్లి,ఇందల్వాయి,సిరికొండ మండలాలకు చెందిన 200…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 07 పెబ్బేరు బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి వివిధ రకాల ప్రత్యేక అభిషేకపూజలకు పడిపూజ మహోత్సవంలో జరుగు అయ్యప్ప స్వామి అభిషేకం చేయుటకు…