జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పలక రవి ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా బుధవారం లెప్పర్స్ కాలనీలో400 కుటుంబాలకు మహిళలకు చీరలు, పళ్ళు పంపిణీ…
జనం న్యూస్,ఫిబ్రవరి 18,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బాన్సువాడ గ్రామానికి చెందిన జబ్బ రాములు,పెంటయ్య, తాను పెంచుకుంటున్న పశువుల కొరకై పశుగ్రాసాన్ని వరి గడ్డిని మిషన్ ద్వారా కట్టలు కట్టించి 500 మోపుల గడ్డిని నిలువ చేసుకోగా సోమవారం…
జనం న్యూస్ అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మెయిన్ రోడ్ లో బాలకృష్ణ ఫ్యాన్స్ బస్ స్టాప్ వెనుక నూతనంగా ఏర్పడిన కాలనీలో అక్కడ భవన యజమానులు సిమెంట్ రోడ్లు కాలవలు లేకపోవడంతో రోడ్లపైనే నీరు ఉండిపోవడంతో వార్డు కార్పొరేటర్ చిన్నతల్లి…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జన్మదిన వేడుకలు ఎంపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు పాల్గొని కేక్ కటింగ్ చేయించి సీఎం రమేష్…
జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ శాంతిభద్రతలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కలుగొట్ల గ్రామ సర్పంచ్…రాజకీయాలు ప్రస్తుతం రౌడీయిజంలా తయారయ్యాయని,సర్పంచ్ గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ,గ్రామాభివృద్ధికి గ్రామస్తులతో కలిసి పనిచేయాలి అలాంటి…
జనం న్యూస్ 18 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అన్నదాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని షేరెల్లీ వీధి 28వ వార్డ్…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ( జేఏసీ) పిలుపు మేరకు ఆందోళనా కార్యక్రమాలు భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద జిల్లా అధ్యక్షుడు…
వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,IPS. జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య మరియు అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ వికారాబాద్…
జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ దాట్లసుబ్బరాజు ఆక్వా రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, ఆక్వా రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగా…
జనం న్యూస్ ;17 ఫిబ్రవరి మంగళవారం జనం న్యూస్: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్ ;డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ( సి బి సి ఎస్ )సెమిస్టర్ 5, 3,…