• July 31, 2025
  • 19 views
ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా పర్యటన సమీక్ష సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 స్థానిక చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు…

  • July 31, 2025
  • 22 views
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జన సమీకరణ సమీక్షలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పల్నాడు జిల్లా ఆగస్టు 4వ తేదీ పర్యటన సందర్భంగా జన సమీకరణ గురించి బిజెపి…

  • July 31, 2025
  • 26 views
ఛలో ఇందిరా పార్క్… ఆగస్టు 2న బీజేపీ(ఓబీసీ) మోర్చా నిర్వహించే మహా ధర్నా ను విజయవంతం చేద్దాం..

జనంన్యూస్. 31.నిజామాబాదు. టౌన్. బీసీల ఐక్యతను చాటుదాం… – మాదాసు స్వామి యాదవ్, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర…

  • July 31, 2025
  • 19 views
రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో వరల్డ్ పెయింటింగ్ డే

జనం న్యూస్ :31 జులై గురువారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వం సిద్దిపేట  :ఫస్ట్ ఆగస్టు వరల్డ్ పెయిం టింగ్ డే పురస్కరించుకొని నేడు స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ బతుకు చిత్రాల ప్రదర్శనను అంతర్జాతీయ…

  • July 31, 2025
  • 23 views
డ్రగ్స్ కు సెల్ ఫోన్ కి బారిన పడవద్దు ఉజ్వల భవిష్యత్తు కోసం అడిగిన వేయండి ఎస్సై ఐ అవినాష్

జనం న్యూస్ జూలై 31 కాట్రేనికోన బేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉప్పూడి లో స్కూల్ పౌర్ల మెంట్ ప్రమాణ స్వీకరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికే ముఖ్య అతిధులు గా కాట్రేనికోన మండల – ఎస్సై ఐ.…

  • July 31, 2025
  • 27 views
ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్..!

జనంన్యూస్.నిజామాబాద్, జూలై 31. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను…

  • July 31, 2025
  • 34 views
సమాచార హక్కు చట్టం ప్రజల ప్రాథమిక హక్కు…

ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీ తనంగా అధికారులు ఉండాలి.. సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో ప్రధాన కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం 30జూలై ( జనం న్యూస్) సమాచార హక్కు ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రజల హక్కును…

  • July 31, 2025
  • 22 views
పింఛన్లు పంపిణీకి సర్వం సిద్ధం

జనం న్యూస్ జూలై 31 కాట్రేనికోన, జనం న్యూస్ బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు పడక పోవడంతో పింఛన్‌ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కాట్రేనికోన ఎంపిడిఓ ఎస్ వెంకట చలం తెలిపారు,ఇక నుంచి ముఖ గుర్తింపు…

  • July 31, 2025
  • 24 views
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం…

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. జనం న్యూస్.జులై 31కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో…

  • July 31, 2025
  • 18 views
దత్త సాయి సన్నిధిలో శ్రావణ గురువార పూజ, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com