జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయితీలోని కన్యకా చెరువు ఎర్ర చెరువు సాగునీటి పంట కాలువలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి అయ్యాయి ఇప్పటికీ ఉన్న కాలువలన్నీ వాటి మనుగడ కోల్పోయి పూర్తిస్థాయిలో ఖరీదైన…
జనం న్యూస్ – జనవరి 7-నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ జెన్కో హెచ్ ఆర్ డైరెక్టర్ ఎస్ యు కుమార్ రాజు జెన్కో ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనం లోని పలు…
మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించారు మహిళలతోనే రాష్ట్రము గ్రామాల అభివృద్ధి ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ జనం న్యూస్ జనవరి 7 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరానగర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో…
జనం న్యూస్ జనవరి ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెం ఏరియాలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు వారి అధ్యక్షతన జరిగిన “స్వచ్ఛ సంక్రాంతి “కార్యక్రమంలో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గొల్లపల్లి లోని ఉర్దూ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పడగొట్టి అదే స్థలంలో 14 లక్షల రూపాయల రాజ్యసభ నిధులతో రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా…
జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గ్రామంలోని అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు కఠిన నియమాలు ఆచరిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష…
జనం న్యూస్ జనవరి 7, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో ఈ రోజు IIMR భారత ప్రభుత్వ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ వారి ఆధవర్యంలో రైతుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…
జనం న్యూస్, జనవరి 07, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మండలం లో గల బండలింగపూర్, రాజేశ్వరరావు పేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను, మెట్పల్లిలో గల నరేంద్ర జూనియర్ కళాశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈరోజు సందర్శించడం…
జనం న్యూస్ జనవరి 7 మహాముత్తారం మండలం నల్ల గుంట మీనజీపేట ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన యాదవ కులస్తులను గ్రామ వార్డ్ సభ్యులు మంకుర్తి రమాదేవి ఓదెలు యాదవ్ ను సన్మానిచ్చిన యాదవ సంఘము మండల్ డివిజన్ గావురవ…
జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు…