బిచ్కుంద ఫిబ్రవరి 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బుధవారం రోజు బిచ్కుంద మున్సిపాలిటీ నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ సీమా షెట్కర్ రమేష్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి ప్రేమ్ సెట్ గారికి బిచ్కుంద వ్యవసాయ…
జనం న్యూస్. నందలూరు కడప జిల్లా. భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ నెంబర్ రాచూరి మురళి సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం…
మంచనపల్లి శ్రీనివాస్ జాతీయ అంబేడ్కర్ అవార్డ్ జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా దళిత ఆత్మగౌరవ పతాక, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి , వారి అభ్యున్నతికి…
అర్థ సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ సోదరులు జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన వాయిస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి ని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఆయన నివాసం…
అర్థ సుధాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ సోదరులు జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన వాయిస్ చైర్మన్ అర్ద సుధాకర్ రెడ్డి ని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఆయన నివాసం…
జనం న్యూస్, ఫిబ్రవరి 18,అచ్యుతాపురం: రాంబిల్లి మండలంలోని ఇన్నోవేర్ ల్యాబ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి సుమారు 9:30 నుంచి 9:45 గంటల మధ్య పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది.పని జరుగుతున్న సమయంలో అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలిపోవడంతో తీవ్ర విషవాయువు వ్యాపించింది.ఈ…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని కే జి బి వి చిట్కుల్ మరియు జెడ్ పి హెచ్ ఎస్ ఫైజాబాద్ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల పరిశీలన…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 18 బుధవారం వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మండలం పెబ్బేరు గ్రామం వనపర్తి జిల్లా కి 12 వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరడం జరిగింది ఇట్టి చేరిక…
జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీ లోని యూనిట్ 2 లో మహిళా ఉద్యోగులకు చట్టాలు, రక్షణ, మార్గాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. ఈనెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో జరగనున్న పారా సిట్టింగ్ వాలీబాల్* పోటీలకు ఆంధ్ర రాష్ట్రం నుండి వైయస్సార్ కడప జిల్లా, రాజంపేట నియోజక వర్గం,నందలూరు మండ…