• January 7, 2026
  • 56 views
కన్యకా చెరువు సాగునీటి కాలువల ఆక్రమణ విషయమై కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితకు వినతి పత్రం ఇచ్చిన సర్పంచ్ జంబు సూర్య నారాయణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయితీలోని కన్యకా చెరువు ఎర్ర చెరువు సాగునీటి పంట కాలువలు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురి అయ్యాయి ఇప్పటికీ ఉన్న కాలువలన్నీ వాటి మనుగడ కోల్పోయి పూర్తిస్థాయిలో ఖరీదైన…

  • January 7, 2026
  • 57 views
బుద్ధ వనం సందర్శించిన జెన్కో డైరెక్టర్

జనం న్యూస్ – జనవరి 7-నాగార్జునసాగర్ టౌన్ – నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని బుధవారం నాడు తెలంగాణ జెన్కో హెచ్ ఆర్ డైరెక్టర్ ఎస్ యు కుమార్ రాజు జెన్కో ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనం లోని పలు…

  • January 7, 2026
  • 60 views
ముగ్గుల పోటీల విజేతలకు సన్మానం

మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించారు మహిళలతోనే రాష్ట్రము గ్రామాల అభివృద్ధి ఇందిరానగర్ గ్రామ సర్పంచ్ అంబాల రాజ్ జనం న్యూస్ జనవరి 7 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరానగర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో…

  • January 7, 2026
  • 59 views
పర్యావరణ పరిరక్షణ సామాజిక పరిశుభ్రత

జనం న్యూస్ జనవరి ఏడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తపాలెం ఏరియాలో సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు వారి అధ్యక్షతన జరిగిన “స్వచ్ఛ సంక్రాంతి “కార్యక్రమంలో…

  • January 7, 2026
  • 53 views
గొల్లపల్లి ఉర్దూ పాఠశాలకు భూమి పూజ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గొల్లపల్లి లోని ఉర్దూ పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని పడగొట్టి అదే స్థలంలో 14 లక్షల రూపాయల రాజ్యసభ నిధులతో రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా…

  • January 7, 2026
  • 53 views
…..శబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గ్రామంలోని అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు కఠిన నియమాలు ఆచరిస్తూ అయ్యప్ప స్వామి దీక్ష…

  • January 7, 2026
  • 52 views
భారత ప్రభుత్వ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమము.

జనం న్యూస్ జనవరి 7, వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో ఈ రోజు IIMR భారత ప్రభుత్వ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ వారి ఆధవర్యంలో రైతుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…

  • January 7, 2026
  • 59 views
బండలింగాపూర్, రాజేశ్వర్ రావుపేట జిల్లా పరిషత్ హై స్కూల్స్ ను మరియు నరేంద్ర జూనియర్ కళాశాలను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే

జనం న్యూస్, జనవరి 07, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మండలం లో గల బండలింగపూర్, రాజేశ్వరరావు పేట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను, మెట్పల్లిలో గల నరేంద్ర జూనియర్ కళాశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈరోజు సందర్శించడం…

  • January 7, 2026
  • 50 views
యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

జనం న్యూస్ జనవరి 7 మహాముత్తారం మండలం నల్ల గుంట మీనజీపేట ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన యాదవ కులస్తులను గ్రామ వార్డ్ సభ్యులు మంకుర్తి రమాదేవి ఓదెలు యాదవ్ ను సన్మానిచ్చిన యాదవ సంఘము మండల్ డివిజన్ గావురవ…

  • January 7, 2026
  • 54 views
…బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని వినతి పత్రం అందజేసిన తీన్మార్ జయ్

జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు…