జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. చిట్టివైష్ణవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, చిట్టి రమణరావు ప్రోత్సాహంతో, మాజీ క్రీడాకారుడు బుర్లి రామారావు…
జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఎయిర్పోర్టు క్రెడిట్ తీసుకుంటే నో ఇష్యూ అని మంత్రి లోకేశ్ అన్నారు. అమర రాజాను తరిమేసినందుకు, ఎయిర్పోర్టు భూములు వెనక్కి తీసుకున్నందుకు వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు…
జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా, ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో 2024లో నమోదైన హత్య కేసులో నిందితుడు ఎస్.కోట మండలం, కొత్త మరుపల్లి గ్రామానికి చెందిన చేమల చినకనకారావు (32 సం.)కు…
జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని వియజనగరం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ డి. మణికుమార్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత…
జనం న్యూస్ జనవరి ఏడు అమలాపురం చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు రవణం స్వామి నాయుడు వారిని ఈరోజు హైదరాబాదులో చిరంజీవి ఐ బ్యాంకులో మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించిన బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు చిరంజీవి…
జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. గత 17 రోజుల నుంచి మంచి నీళ్లు అందక ప్రజలు తీర ఇబ్బందులు పడతా ఉన్నారు వాడలల్లో ఉన్న చెత్తను మురికి కాలువలను పరిశుభ్రం చేయక వాడంత కంపు కొడుతుంది…
బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనానికి ఆర్…
జనం న్యూస్ : జనవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రైతులకు కావలసిన యూరియాను అందు బాటులో ఉంచామని కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారి బి మృదుల పేర్కొన్నారు, మండల వ్యవసాయాధికారి బి మృదుల, తహసీల్దార్ రవి కిరణ్,సర్పంచ్ గంటి…
బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం నాడు ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనానికి ఆర్…
రూ.91 లక్షల నిధులు మంజూరు – సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లికి సుగుణక్క కృతజ్ఞతలు జనం న్యూస్ 7డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ అభివృద్ధికి మార్గం సుగమమైందని కొమురంభీం ఆసిఫాబాద్…