జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, బహుజన నాయకుల ఆధ్వర్యంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ సతీమణి రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా రామాబాయి చిత్రపటానికి పూలమాల వేసి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955 పల్నాడు జిల్లా కలెక్టర్కు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ ఎడ్లపాడు మండల కాంగ్రెస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955 ఈ రోజు (07/2/26 )పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ నందు కొండవీడు ఫెస్ట్ లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్…
జనం న్యూస్ :వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 07 పెబ్బేరు శనివారం పెబ్బేరు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంమే దాస్తే దాగేది మాటల మూటలు కాదు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రగతి పురోగతి చరిత్రలో…
బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశానుసారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు బిచ్కుంద పట్టణంలో ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించారు . బిచ్కుంద బస్టాండ్ నుండి మొదలైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా…
జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో మహిళా భావన్ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాం దాస్ గౌడ్ భూమిపూజ చేశారు సర్పంచ్ స్రవంతి మాట్లాడుతు…
జనం న్యూస్ ఫిబ్రవరి 7 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామంలో బిజెపి 2వ వాడు మెంబర్ మొగులమ్మ ఆధ్వరంలో ప్రధానమంత్రి ఉజ్వల స్కీం కింద 30 గ్యాస్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి(7) సురేపల్లి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని శనివారం నాడు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనారిటీ సంక్షేమ సంఘం అసిస్టెంట్ సెక్రటరీ కయీమ్ కు వినతిపత్రం అందజేశారు.…
బిచ్కుంద ఫిబ్రవరి 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు…
ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా, జనం న్యూస్,ఫిబ్రవరి 07,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని చాప్ట కే,గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థిని విద్యార్థులకు,సిపిఆర్ నేర్పించిన ప్రధాన ఉపాధ్యాయురాలు అయేషా,ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో విషపూరిత ఆహారాన్ని సేవించడం వల్ల…