• February 9, 2026
  • 89 views
12వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమా రామ్మోహన్ రెడ్డి

జనం న్యూస్ 9 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుల్లో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు…

  • February 9, 2026
  • 67 views
కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో 36 ఓట్ల మెజారిటీతో వి.రవీందర్ రెడ్డి ఘన విజయం

జనం న్యూస్ ఫిబ్రవరి 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కౌసల్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అభివృద్ధే లక్ష్యంగా బరిలోకి దిగిన యువ నాయకుడు వి. రవీందర్ రెడ్డి 36 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కాలనీ…

  • February 9, 2026
  • 72 views
పదవ తరగతి విద్యార్థులకు ‘ప్రజ్ఞా వికాసం’: ఎస్ఎఫ్ఐ (ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ప్రతిభా పరీక్ష!

జనం న్యూస్‌ 08 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తోటపాలెంలో ఉన్న ఎఐఎం స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరిగింది. పరీక్ష పత్రాన్ని ఒకటవ…

  • February 9, 2026
  • 68 views
అంగన్వాడీల సేవలు అమోఘం.. ప్రైవేటీకరణ నిర్ణయం దారుణం!” – రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ.

జనం న్యూస్‌ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అంగన్వాడీల సేవలు మెరుగైనవని వారి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. ఆదివారం విజయనగరంలో జరిగిన అంగన్వాడీ 9వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. ఐసిడిఎస్‌ ఏర్పడిన 50…

  • February 9, 2026
  • 71 views
వైద్యుల నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి: రాజాంలో ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!

జనం న్యూస్‌ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాజాంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలంలోని గురవాం గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న కుప్పిలి ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో…

  • February 9, 2026
  • 73 views
వైఎస్సార్‌సీపీలో నూతనోత్తేజం: భీమిలి గడ్డపై మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గర్జన!

జనం న్యూస్‌ 08 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భీమిలి నియోజకవర్గం చిట్టివలస గ్రామంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జీవీఎంసీ 1, 2, 3, 4 వార్డుల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జగ్గుబిల్లి…

  • February 7, 2026
  • 78 views
కేంద్ర బడ్జెట్ 2026 విశ్లేషణ సమావేశం మండపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగింది!

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మండపేటలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా శాసన మండల సభ్యులు, మాజీ…

  • February 7, 2026
  • 156 views
విశాఖలో నకిలీ డి.ఎస్.పి చెల్లుబోయిన లోచనకుమార్ దందాలు.

జనం న్యూస్:ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన లోచన్ కుమార్.గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు…

  • February 7, 2026
  • 73 views
మాగసానితిప్పలో శివరాత్రి భక్తులకు సదుపాయలను కల్పించాలి.

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ కాట్రేనికోన మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ…

  • February 7, 2026
  • 72 views
మీ బిడ్డగా ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా. బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు.

జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2026, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణమూలోని 5వ వార్డ్ బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు గుప్తా,ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా నన్ను మీ బిడ్డా గా ఆశీర్వదించి, బీఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి…