బీసీల రాజ్యా సాదనే లక్ష్యంరాజ్యాధికారం కోసం బీసీ కవులు, కళాకారులు ఒక్కటి కావాలే
జనం న్యూస్ జూలై 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఇక వచ్చేది బీసీల రాజ్యమే బీసీ కల్చరల్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులుగా వరంగల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దరువు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా…
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు లోకేష్ కృషి వర్ణనాతీతం – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూలై 31 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఉన్నత అధికారులు సింగపూర్ పర్యటనలో 26 కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో…
“స్వచ్ భారత్” చేపట్టిన దత్తసాయి వాకర్స్ క్లబ్
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సేవా కార్యక్రమాల్లో భాగంగా దత్తసాయి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో “స్వచ్ భారత్” కార్యక్రమాన్ని బుధవారం ఉదయం కొత్తపేట వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ లో శ్రమదాన…
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి కుల, మత, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన…
జయనగరం AMC పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం – ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి పాలవలస యశస్వి గారు
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (AMC) పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన…
విజయనగరం చెన్నె షాపింగ్ మాల్ ముందు నిరసన స
జనం న్యూస్ 31 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం చెన్నై షాపింగ్ మాల్లో తొలగించిన కార్మికులు, ఉద్యోగులను కొనసాగించాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం షాపింగ్ మాల్ ముందు ఆందోళన చేశారు.…
డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ బాపట్ల ప్రోగ్రామ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మేనేజర్ సయ్యద్ జానీ భాష టెక్నికల్ ఎక్స్పర్ట్ శశిధర్ రెడ్డి మార్టూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) నందు ICTC సెంటర్ ను సందర్శించటం…
ముమ్మరంగా తనిఖీ
(జనం న్యూస్ 31 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలం, కొత్తపల్లి గ్రామ పంచాయతీ లో గురువారం రోజున స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం పర్యటించారు. రీజినల్ రిసోర్స్ పర్సన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీ బృందం…
విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. పదో తరగతి మరియు ఇంటర్ ఉత్తమ ఫలితాలలో సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సా హకాలు అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి విద్య ద్వారా ఉన్నత శిఖరాలు…
ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు విడుదలపట్ల తెలంగాణ పి ఆర్ టీయు హర్షం
జనం న్యూస్ జూలై 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న జి పి ఏఫ్ పార్ట్ ఫైనల్ కి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం విడుదల చేసినందుకు గానుతెలంగాణ పి ఆర్ టీ యు ఏర్గట్ల మండల శాఖ…