జనం న్యూస్ జనవరి 2 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బీర్పూర్ బహిరంగ వేళములు నిర్వహించడం జరిగింది. ఇట్టి బహిరంగ వేలం పాటలలో 1) కొబ్బరికాయలు బెల్లం అమ్ముకొని హక్కు గురించి రూ. 2,60,000-00, 2) లడ్డు…
జుక్కల్ జనవరి 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కీలక రాజకీయ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం 04-01-2026 రోజున ఉదయం 11 గంటలకు, జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద బండయప్ప ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది.ఈ…
గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ జనవరి 2 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి పెన్షన్ పంపిణి లో వున్న ఇబ్బందులను తెలుసుకోవడం జరిగింది.…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్ని విధాల రైతులను ఆదుకుంటాం – నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. గత వైకాపా నాయకుల అవినీతిని కక్కిస్తా – సొసైటీ చైర్మన్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 2 మరియూ జహీరాబాద్ పార్లమెంటరీ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారిని వారి గృహాలలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఈ నూతన సంవత్సరంలో అని…
విఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి క్రికెట్ పోటీలు జనం న్యూస్- జనవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన…
జనం న్యూస్ డిసెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా హై స్కూల్ సెంటర్ నుంచి గోకుల సెంటర్ వరకు…
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 02 పెబ్బేరు శుక్రవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం సుభాష్ చౌరస్తా వనపర్తి రోడ్డులో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి…
జనం న్యూస్ జనవరి 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాక్యాలెండర్ ని మండల విద్యాధికారి విట్టల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేష్ ధన మూర్తి నేడు మధ్యాహ్న భోజన…
జనం న్యూస్ జనవరి 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ నూతన సంవత్సరం వేళ విద్యుత్ వినియోగదారులకు సంక్రాంతి కానుకగా రూ “4,497 కోట్లు ట్రూ ఆఫ్ చార్జీలు నుంచి ఊరట కలిగిస్తూ, ఆ భారాన్ని మొత్తం ప్రభుత్వం చెల్లించే విధంగా…