• February 9, 2026
  • 66 views
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

జనం న్యూస్ ఫిబ్రవరి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా, చిలిప్‌చెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామంలో గల జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి విట్టల్…

  • February 9, 2026
  • 60 views
కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955 పలనాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు చారిత్రాత్మక ప్రాముఖ్యతను విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని నలుమూలలు తెలిసేలాగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు…

  • February 9, 2026
  • 63 views
కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955 పలనాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు చారిత్రాత్మక ప్రాముఖ్యతను విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములోని నలుమూలలు తెలిసేలాగా అంగరంగ వైభవంగా కొండవీడు ఫెస్ట్ ఉత్సవాలు…

  • February 9, 2026
  • 57 views
పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా పోలిస్ అధికారులకు భాదితులతో కలిసి sp కి పిర్యాదు ఇచ్చిన మల్లెల శివ నాగేశ్వరావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 9 సెల్ 9550978955 జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేట సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ జిల్లా కార్యాలయం వద్ద నాగండ్ల వెంకట్రావు భాదితులు నుండి…

  • February 9, 2026
  • 62 views
ప్రచురణార్థం

ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఐ ఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ రెడ్డి…

  • February 9, 2026
  • 63 views
ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాం.

జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.. నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి మమత రత్నాకర్ గౌడ్. మాట్లాడుతూ. ప్రతి గడపగడపకు తిరిగినాము ఏదైనా మిస్ అయితే మీ కడుపులోని బిడ్డ లాగా దాచుకొని మీలో ఒకరిగా గుర్తించి…

  • February 9, 2026
  • 62 views
ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలుఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ

జనం న్యూస్:ఫిబ్రవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం.జస్వంత్‌రావు నియామకం. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పలు మున్సిపాలిటీలు, యూడీఏలు, కార్పొరేషన్లలో…

  • February 9, 2026
  • 61 views
ఘనంగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) 53వ జన్మదిన వేడుకలు కాట్రేనికోన మండలంలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో పి ఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.…

  • February 9, 2026
  • 66 views
వృద్ధులకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జనం న్యూస్, 9 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో, సర్పంచ్…

  • February 9, 2026
  • 64 views
నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

జనం న్యూస్ 09 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ హెచ్చరిక గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల పోరు తుది దశకు…