• February 10, 2026
  • 59 views
ప్రాణదాతలుగా పోలీసులు: ‘గోల్డెన్ అవర్స్’లో సి.పి.ఆర్ ప్రాముఖ్యతపై జిల్లా ఎస్పీ దామోదర్ అవగాహన!

జనం న్యూస్‌ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ సుఖీభవ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసు సిబ్బందిని సి.పి.ఆర్. లో సుశిక్షులను చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 9న శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

  • February 10, 2026
  • 58 views
“గద్దె దిగుతారా.. భూములు పంచుతారా?”: కలెక్టరేట్ వద్ద అంబేడ్కర్ పోరాట సమితి గర్జన!

జనం న్యూస్‌ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ మెంటాడ మండలం పోరాంలో నివసిస్తున్న రెల్లి, దళిత కులస్థులకు భూమి పట్టాలు పంపిణీ చేయాలని అంబేడర్‌ పోరాట సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద స్థానికులతో…

  • February 9, 2026
  • 75 views
ఆంధ్రప్రదేశ్‌లో జల్ జీవన్ మిషన్ పురోగతి – కేంద్ర ప్రభుత్వం స్పష్టం.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నేడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (JJM) అమలుపై స్వస్థత కోరిన వైయస్సార్ సీపీ ఎంపీ మేడా రఘునాథ రెడ్డి ఇంటి నీటి కనెక్షన్ల పురోగతి జల్ జీవన్ మిషన్…

  • February 9, 2026
  • 71 views
రోడ్డు ప్రమాదంలో యువకుడుదుర్మరణం

జనం న్యూస్, ఫిబ్రవరి 09,అచ్యుతాపురం: అచ్యుతాపురం అమూల్ డెయిరీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగామరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండసాయి (21), రావాడ శ్రీను బైక్ పై వెళుతుండగా…

  • February 9, 2026
  • 68 views
జనం న్యూస్ కు స్పందన

రోడ్డును బాగు చేసిన అధికారులు. జనం న్యూస్, 9 ఫిబ్రవరి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, మండల కేంద్రమైన ఝరాసంగంలో,అనేక చోట్ల రోడ్డు శిథిలమై, వంతెన…

  • February 9, 2026
  • 67 views
గ్రామకంఠం భూమి అక్రమ స్వాధీనం పై ఫిర్యాదు

సమగ్ర విచారణకు డిమాండ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, కే.జగన్నాధపురం గ్రామంలో గ్రామకంఠం భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు – ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామ నాయకులు ఫిర్యాదు…

  • February 9, 2026
  • 61 views
రిత్వికులకు సత్కారం

జనం న్యూస్ ఫిబ్రవరి 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఉప్పలగుప్తం మండలంలోని విలసవిళ్లి రామ మందిరంలో గ్రామ శ్రేయస్సు కొరకు గత నెల రోజులుగా వేదమంత్రాలతో, యాగాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న రిత్విక బృందానికి సర్పంచ్ సలాది ఊర్మిళాదేవి, వైఎస్ఆర్సిపి…

  • February 9, 2026
  • 63 views
ముమ్మిడివరం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు .

ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్ బ్రెడ్స్ అందజేసి , కేక్ కటింగ్ చేశారు,అనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన వసతి కల్పించారు, స్పెషల్ కర్రీ, స్పెషల్ బిర్యానీ ఏర్పాటు చేశారు,ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి…

  • February 9, 2026
  • 65 views
నేటి సాయంత్రంతో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

బిచ్కుంద ఫిబ్రవరి 9 జనం న్యూస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు బిచ్కుంద ఎస్సై రాజు హెచ్చరిక బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మున్సిపాలిటీలోని 12వార్డుల్లో గత కొన్ని రోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం…

  • February 9, 2026
  • 72 views
గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్.

జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలకేంద్రం లొని సర్పల్లి సర్పంచ్ మాలావత్ చందర్ నాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరిగింది సెక్రెటరీ రాజు ఉపసర్పంచ్ కళ్యాణ్ వార్డ్ మెంబర్లు బగనా చందర్. రాజేందర్ పిట్ల.రాజేందర్ నడిపి.లింబన్న. బక్కన్న.…